Home Search
ఘర్షణ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ కార్యకర్తలకు, పోలీస్లకు మధ్య ఘర్షణ… బీజేపీ చీఫ్కు గాయాలు
కోల్కతా : పశ్చిమబెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీస్ల మధ్య తలెత్తిన ఘర్షణ హింసకు దారి తీసింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు బాధితులైన మహిళలను...
రాముడి విగ్రహ ఊరేగింపులో ఘర్షణ.. రాళ్ల దాడి
కలబురగి(కర్నాటక): ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగిన మరుసటి రోజే మంగళవారం కర్నాటకలోని కలబురగి జిల్లాకు చెందిన వాడి పట్టణంలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చెలరేగడంతో...
మదర్సాలో ఘర్షణ
బాలుడి మృతి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మదర్సాలో వి ద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.....
రెండు ఆడ పులుల మధ్య ఘర్షణ.. పులి మృతి
కాగజ్నగర్: అటవీలో పులుల ఆధిపత్యం ఉంటుందని ఈ కారణంగానే రెండు ఆడ పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఆడ పులి చనిపోయి ఉంటుందని రాష్ట్ర అటవీ శాఖ అధికారి శాంతారామ్ అన్నారు....
బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్
ఢాకా : దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్యే 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) ఈ...
మణిపూర్ ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు అంత్యక్రియలు
ఇంఫాల్ : మణిపూర్లో జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మైతీ, కుకీల మధ్య...
మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ
దమ్మపేటః అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపులో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలలో నిమఘ్నమైన వేళ దమ్మపేట మండల కేంద్రంలో మెచ్చా నాగేశ్వరరావు,...
కొడంగల్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
మహబూబ్నగర్: కొడంగల్ నియోజకవర్గం రేగడిమైలారం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ బూత్కు బిఆర్ఎస్ అభ్యర్థి రావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి...
భూపాలపల్లిలో కాంగ్రెస్-బిఆర్ఎస్ మధ్య ఘర్షణ… పలువురికి గాయాలు
మీనాజిపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీనాజిపేటలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బిఆర్ఎస్ నేతల మందల రాజిరెడ్డి, ఓడేడు...
పాత కొత్తల ఘర్షణ!
దేశంలోని సంప్రదాయ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలకు, ఆధునిక ప్రజాస్వామ్య దృక్పథానికి తీవ్ర వైరుధ్యం వున్న చేదు వాస్తవం పదే పదే రుజువవుతున్నది. స్వలింగ జంటల వివాహ హక్కు అభ్యర్థనను తిరస్కరించడంలో, మహిళకు...
గాజాలో ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలి: జో బైడెన్
మిన్నియాపొలిస్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటం కారణంగా గాజాలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో దాడులను ఆపాలంటూ పలు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
ఘర్షణలతో ప్రపంచ సమస్యలు మరింత జటిలం: పిఎం మోడీ
న్యూఢిల్లీ : పరస్పర ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉండదు, అమానుష ఉగ్రవాదం అనుచితం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జి 20 దేశాల 9వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పి20)నుద్ధేశించి ప్రధాని...
కుస్తీ పోటీల్లో పహిల్వాన్ల మధ్య ఘర్షణ
సిటిబ్యూరోః ఇద్దరు పహిల్వాన్ల మధ్య ఏర్పడిన ఘర్షణ దాడులకు దారితీసిన సంఘటన ఎల్బి స్టేడియంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బషీర్బాగ్లోని ఎల్బి స్టేడియంలో మూడు రోజుల నుంచి మోదీ కేసరి...
ఎల్బీ స్టేడియంలో ఘర్షణ.. పలువురికి గాయాలు
హైదరాబాద్: నగరంలో ఎల్బీ స్టేడియంలో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో పాతబస్తీకి చెందిన ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదంతో దాడులు చేసుకున్నారు. గెలుపు విషయంలో ఇరువర్గాల...
భూ వివాదంలో ఘర్షణ .. ఆరుగురు హత్య
డియోరియా (యుపి) : ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ ఏరియా ఫతేపూర్ గ్రామంలో లెహ్డా టోలా ప్రాంతంలో సోమవారం ఉదయం భూ వివాదంపై చెలరేగిన హింసాత్మక ఘర్షణలో ఆరుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఐదుగురు...
నిజాయితీకి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణ..
విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'జనం'. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో...
మణిపూర్ ఘర్షణలో ఐదుగురు మృతి
ఇంఫాల్ : మణిపూర్లో గురువారం జరిగిన ఘర్షణలలో కనీసం ఐదుగురు మృతి చెందారు. గత మూడురోజులుగా చురాచంద్పూర్ బిష్ణుపూర్ సరిహద్దులలో రెండు తెగల మధ్య కాల్పులు పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో...
మణిపూర్లో తిరిగి చెలరేగిన తెగల ఘర్షణలు
ఇంఫాల్ : మణిపూర్ శుక్రవారం తిరిగి హింసాత్మక ఘటనలతో రగిలింది. తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు, పరస్పర కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో మే 3 వ తేదీ నుంచి...
శునకాల కోసం ఘర్షణ: కాల్పుల్లో ఇద్దరి మృతి(వైరల్ వీడియో)
ఇండోర్: పెంపుడు శునకాల విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ చివరకు ఇద్దరు వ్యక్తుల హత్యకు దారితీసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్...
ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం విపక్షాల వాకౌట్ల నడుమ సాగింది. తాము మణిపూర్ విషయంపై ప్రధాని స్పందనను కోరామని, అయితే ఆయన తమ ప్రసంగంలో తొలి...