Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
అరుణాచల్ ప్రదేశ్పై ఆగని చైనా ప్రేలాపనలు
జైశంకర్ ప్రకటనపై మళ్లీ అదే వాదన
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమంటూ చైనా పునరుద్ఠాటించింది. ఈ వాదనను అసంబద్ధం, హాస్యాస్పదమంటూ భారత్ ఖండించినప్పటికీ చైనా మాత్రం మరోసారి ఇదే వాదనతో ముందుకు...
చైనా వీసా కేసులో కార్తీకి అరకోటి
కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో రూ 50 లక్షల లంచం తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం అభియోగాలు మోపింది. కేంద్ర మాజీ హోం, ఆర్థిక శాఖ మంత్రి...
అరుణాచల్ భారత్దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...
చంద్రుడి చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహం
బీజింగ్: చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్మార్చ్ 8 రాకెట్పై క్యూకియావ్ 2 అనే 1.2 టన్నుల శాటిలైట్ను హైపాను ప్రావిన్స్ నుంచి బుధవారం ఉదయం ప్రయోగించింది....
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక
మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు
చైనాకు భారత్ గట్టి చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
మోడీ అరుణాచల్ పర్యటన తప్పుబట్టిన చైనా
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా తప్పుపట్టింది. భారతదేశానికి దౌత్యపరంగా తన నిరసన తెలిపింది. భారతదేశ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయని చైనా అధికారికంగా విమర్శించింది....
రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?
ఉక్రెయిన్పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్ఎన్ తన నివేదిక...
మాంద్యం వేళ చైనా జిడిపి అంచనా 5%
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు 1.2 కోట్ల ఉద్యోగాల హామీ
బీజింగ్ : చైనాలో మాంద్యం భయాలు పెరుగుతున్న నేపథ్యంలో 2024 సంవత్సరానికి జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనా 5 శాతంగా ఆ దేశం ప్రకటించింది. గత...
చైనా-పాక్ సరుకు నౌక పట్టివేత
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల ఇక్కడి నహ్వ షేవా పోర్టులో నిలిపివేసి, తమ అదుపులోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్లోని...
భారతీయ రాకెట్పై చైనా జాతీయ పతాకం!
చెన్నై: తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు...
మార్కెట్లలో కుప్పలుతెప్పలుగా చైనా సరకులు: రాహుల్ గాంధీ
అలీగఢ్ : దేశంలో బడా కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమైన వర్తకులు చైనా సరకులను కుప్పలు తెప్పలుగా మార్కెట్లలోకి తెస్తున్నందున దేశీయ, లఘు, కుటీర పరిశ్రమలు, వృత్తి నిపుణులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్ర...
పశువుల కాపర్లపై చైనా సైనికుల జులుం?
న్యూఢిల్లీ : భారతదేశ పశువుల కాపర్లను చైనా సరిహద్దు ప్రాంతంలో అటకాయించడం తీవ్రవిషయం అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ దాడికి దిగింది. ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో చైనా...
చైనా వాళ్లతో కలిసి మోసాలు.. నిందితుడి అరెస్ట్
పెట్టుబడి పేరుతో మోసాలు చేస్తున్న నిందతుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన కొందరికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చినట్లు గుర్తించారు. వాట్సప్, టెలిగ్రామ్,...
చైనా షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి
బీజింగ్ : చైనా జియాంగ్జీ ప్రావిన్స్ లోని షిన్యూ నగరంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షాపింగ్...
‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక
మాల్దీవుల దిశగా పయనం
భారత్లో ఆందోళన
న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు...
చైనాలో కొండచరియల ప్రమాదంలో 31 కి పెరిగిన మృతుల సంఖ్య
బీజింగ్/కున్మింగ్ : చైనా లోని యున్నాన్ ప్రావిన్స్లో సోమవారం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. జెన్జియోంగ్ కౌంటీలో లియాంగ్షుయి గ్రామంపై సోమవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో శిధిలాల...
జై శ్రీరామ్ అంటూ నినదించిన చైనా సైనికులు!
సరిహద్దుల్లో ఉప్పు నిప్పూలా ఉన్న భారత్, చైనా సైనికులు ఒక చోట కలసికట్టుగా ‘జై శ్రీరామ్’ అంటూ నినదించిన ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘జై శ్రీరామ్’ అంటూ...
చైనాలో భారీ భూకంపం
బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా ఉందని సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం: 13 మంది విద్యార్థుల మృతి
బీజింగ్ : చైనా లోని యింగ్కై పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించారు....