Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు: 30 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు....
ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్న 14 యాప్లు జమ్మూకశ్మీర్లో బ్లాక్!
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన ఇన్పుట్ల ఫలితంగా ప్రభుత్వం 14 మెసేంజర్ మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి వాటిని విస్తృతంగా వాడుతున్నారని ఆరోపణ. ఈ యాప్లలో క్రిప్వైజర్,...
జమ్మూకశ్మీర్లో గ్రామంపై దాడి: స్థానికుల నిరసన
విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు
నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
రాజౌరి: జమ్మూకశ్మీర్ స్థానికులు రాజౌరి జిల్లాలోని ధన్గ్రీపై జరిగిన దాడికి నిరసన ప్రదర్శించారు. హిందువుల మూడు ఇండ్లపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు...
జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డిజిపి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి...
జమ్మూకశ్మీర్ లో ఓటేసేందుకు స్థానికేతరులకు అనుమతి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తదుపరి ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉంది. స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ , ...
జమ్మూకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధవారం) తమ ముందు విచారణకు...
జమ్మూకశ్మీర్లో ఎన్నికలు?
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగవచ్చునని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న అక్కడ పర్యటిస్తూ ప్రకటించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన గత మే 5న వెలువడినప్పుడే యెన్నికల సంకేతాలు...
జమ్మూకశ్మీర్లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే...
జమ్మూకశ్మీర్ లో 19 మంది నిందితులు అరెస్టు!
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇంటి ముందు నినాదాలు చేసినందుకు, రాళ్లు రువ్వినందుకు, దహనకాండకు దిగినందుకు నిందితులు 19 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
https://twitter.com/ANI/status/1529703605111951360?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530868499601444864%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.latestly.com%2Fsocially%2Findia%2Fnews%2Fupdate-jammu-and-kashmir-19-accused-arrested-so-far-in-relation-to-arson-latest-tweet-by-ani-3762831.html
జమ్మూకశ్మీర్ సొరంగం కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
జమ్మూకశ్మీర్ కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
బనిహాల్(జమ్మూ) : జమ్మూ--శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి పది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. శిథిలాల...
గాయాల జమ్మూకశ్మీర్కు ఘనమైన భవితఘనత
ఆర్టికల్ 370 రద్దుతో జాతీయ స్రవంతిలోకి
కేంద్ర సహాయ పథకాలు నేరుగా జనంలోకి
జమ్మూ పల్లీ నుంచి పంచాయతీ సందేశం
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పర్యటన
పల్లీ : జమ్మూ కశ్మీర్ ఘనత...
జమ్మూకశ్మీర్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్కౌంటర్ కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతంలోని పెత్సీర్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో...
జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. లఖ్నూర్ జిల్లాలో పల్లాన్వాల సెక్టార్ లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో(ఎల్ఓసి) వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి డ్రోన్ తిరగడాన్ని...
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ః జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రత బలాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. సోమవారం జమ్మూకశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో భదత్ర బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్లోని ఖుల్ చోహర్ ప్రాంతంలో...
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు...
జమ్మూకశ్మీర్ లో 4జీ సేవలపై సమాధానం ఇవ్వాలి: సుప్రీం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో 4జీ ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని వేసిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టులో విచరాణ జరింగింది. 4జీ ఇంటర్నెట్ లేకపోవడంతో పలు సేవలు అందట్లేదని పిటిషనర్ తరుఫున న్యాయవాది...
మేనిఫెస్టోల్లో కనిపించని విద్య, వైద్యం, న్యాయం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధన ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఉచితాలతో మేనిఫెస్టోలను నింపేస్తున్నాయి. ఓట్లే లక్షంగా ప్రకటితమవుతున్న మేనిఫెస్టోల ఆర్థిక...
ఉపాధి ఆధారిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు మూడో స్థానం
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) భారత ఉపాధి నివేదిక 2024ను విడుదల చేసింది. ఇది ఉపాధి పరిస్థితుల ఆధారంగా భారతీయ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. నివేదిక ప్రకారం, 2022లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్...
లోకోపైలట్లు లేకుండానే 70 కిమీ. …
జమ్మూ-కశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు
చివరకు ఇసుక బస్తాలు, కర్రల సాయంతో నిలిపివేత
అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదాలు
చండీగఢ్: పట్టాలు ఉన్నాయి. తనకు అడ్డెముంది అనుకున్నట్లుగా ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...