Home Search
జయశంకర్ భూపాలపల్లి - search results
If you're not happy with the results, please do another search
భూపాలపల్లికి ‘నగర శోభ’
మన తెలంగాణ/జయశంకర్భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : ‘భూపాలపల్లి సమగ్ర పట్టణాభివృద్ధే ఏకైక లక్షం గా పని చేస్తున్నానని ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. భూపాలపల్లి ప్రజల సం క్షేమం, కోసం నిరంతరం కృషి...
పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడేడు...
‘రూ. 2500’కే జై కొట్టిన మహిళలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కింద ప్రకటించిన వివిధ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా, పథకాలవారీగా విభజిస్తే మొత్తం 4,56,35,666 మంది అర్జీ పెట్టుకున్నారు. వీరిలో 92,23,195...
మద్యం మత్తులో కారుతో మహిళను ఢీకొట్టిన యువకుడు.. మహిళ మృతి
మహాదేవ్పూర్: మద్యం మత్తులో కారు నడుపుతూ మహిళను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహాదేవ్పూర్...
తెలంగాణకు వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు...
బ్యాంకు ఖాతా బ్లాక్ చేయబడిందని మెసేజ్.. రూ.2.25 లక్షలు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
జయశంకర్ భూపాలపల్లి : సైబర్ నేరస్థుల చేతికి చిక్కి రూ. 2.25లక్షలు పోగొట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బుధవారం రాత్రి అజ్ఞాత వ్యక్తి...
కొమ్ము కోయ కళాకారులతో డ్యాన్సు చేసిన రాహుల్
ఆదివాసీల కళారూపం గురించి రాహుల్ కు వివరించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క
భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం
మహబూబ్ నగర్ న్యూస్ : భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్,...
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు… ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి...
టీబీ నిర్మూలనలో తెలంగాణకు మూడు పతకాలు..
హైదరాబాద్: టీబీ నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన...
రోడ్డు ప్రమాదం: చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి..
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందారు. గత ఆదివారం మండలంలోని గాంధీ నగర్ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్...
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన పోలీసు జీపు
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగిఉన్న ఇసుక లారీని పోలీసు జీపు ఢీకొట్టింది....
తెలంగాణలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైరదాబాద్ లో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి....
ఎంబిబిఎస్ విద్యార్థి దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి : ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం
జయశంకర్భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో...
కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించనున్న కేంద్ర బృందం
జయశంకర్భూపాలపల్లి: కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్...
మరో మూడ్రోజులు వర్షాలే..
12 జిల్లాలకు రెడ్ అలెర్ట్
హైదరాబాద్ వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ,ఈశాన్య జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు ,మెరుపులతో కూడిన...
కార్మిక సమస్యలు వారికి పట్టవు: రేవంత్ రెడ్డి
జయశంకర్భూపాలపల్లి: రాజకీయ పార్టీలే కాదు కార్మిక సంఘాలపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం సాధిస్తున్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కెటికె-5 ఇంక్లైన్ వద్ద సింగిరేణి కార్మికులతో రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ ఏర్పాటు...
న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....