Friday, March 29, 2024
Home Search

జశ్వంత్ సింగ్ - search results

If you're not happy with the results, please do another search

ఆప్ ఎంఎల్‌ఎ జశ్వంత్ అరెస్ట్..

చండీఘడ్: పంజాబ్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను సోమవారంనాడు ఇడి అరెస్టు చేసింది. బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. అమర్‌ఘర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ...
CBI Raids AAP MLA House at Punjab

ఆప్ ఎంఎల్‌ఎ ఇంటిపై సిబిఐ దాడి

న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన...
Dimple Yadav and Akilesh met Shivpal Singh Yadav

శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్ దంపతుల భేటీ

లక్నో: మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం తన సతీమణి డింపుల్ యాదవ్‌తో కలిసి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ లోహియా(పిఎస్‌పిఎల్) అధ్యక్షుడు శివ్‌పాల్ సింగ్...
Political wrestler Mulayam passes away

రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత

అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస నేడు 3గంటలకు అంత్యక్రియలు, హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు...
JEE Main second round results released

తెలుగు విద్యార్థుల హవా

జెఇఇ మెయిన్ 2వ విడతలో 10మంది తెలుగువారికి 100 పర్సంటైల్ వారిలో తెలంగాణ మిగిలిన వారు ఎపికి చెందిన విద్యార్థులు మన జెఇఇ మెయిన్ రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల...
Over 63 per cent polling in Punjab Assembly

పంజాబ్‌లో 63% పోలింగ్.. ప్రశాంతం

63 శాతానికి పైగా పోలింగ్ ఓటేసిన ప్రధాన పార్టీల నేతలు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అవిభక్త సోదరులు చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 63 శాతానికి పైగా...
Phase-3 voting begins in Uttar Pradesh

యుపిలో కొనసాగుతున్న మూడో విడత పోలింగ్

ముంబై: ఉత్తర్ ప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ ఆదివారం కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మూడో విడతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు....
Can anti hate crime guidelines apply to attack on Christian

13 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు

8 మందికి సిజెలుగా పదోన్నతులు అయిదుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం న్యూఢిల్లీ: దేశంలోని 13 హైకోర్టులకు త్వరలో కొత్త చీఫ్ జస్టిస్‌లు రారున్నారు. కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి...

Latest News