Home Search
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ - search results
If you're not happy with the results, please do another search
జాతీయ కాంగ్రెస్ శంఖారావం
14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం..
సోనియమ్మకు కానుకగా ఇద్దాం
సర్వేలు, అభిప్రాయాల తర్వాతే
అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో
తెలంగాణకు మోడీ ఏంచేశారో
చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే
మనకు ప్రత్యేక నిధులొస్తాయి
సమన్వయ కమిటీలు వేసుకోండి.....
ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది.ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ...
జాతీయ జెండాను ఆవిష్కరించి సిడబ్ల్యూసి
సమావేశాలను ప్రారంభించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే
నాలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు పలువురు ప్రముఖ నాయకుల హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న సిడబ్ల్యూసి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమయింది. ఏఐసిసి చీఫ్...
కాంగ్రెస్లో యశ్వంత్ సిన్హా టూర్ రచ్చ రచ్చ..
కాంగ్రెస్లో యశ్వంత్ సిన్హా టూర్ రచ్చ రచ్చ
ఎయిర్పోర్టుకు విహెచ్.. సిఎల్పిని తప్పుపట్టిన జగ్గారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో రచ్చకు కారణమైంది. ఆయనతో...
నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం :పిసిసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు అయ్యాయని పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో సభ్యత్వ నమోదు...
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అతిరథ మహారథులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనులారా తిలకించేందుకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోని అగ్రనాయకులు, ఎఐసిసి నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు...
నేడే ప్రమాణస్వీకారం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా ఎనుముల రేవంత్రెడ్డి, ఇతర కేబినేట్ మంత్రులు గురువా రం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ఆరుగురు గానీ,...
తెలంగాణ అస్తిత్వంపై దాడి
తెలంగాణను అవమానిస్తున్న పిసిసి అధ్యక్షుడు
తెలంగాణను తెచ్చిన కెసిఆర్కు అండగా నిలబడదాం
మేమెవరికీ బి టీమ్ కాదు.. రాష్ట్ర ప్రజలకే ఎ టీమ్
కెసిఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారని బిజెపి, కాంగ్రెస్...
ఆచితూచి హస్తం అడుగులు
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాం గ్రెస్ పార్టీ...
అవసరమయితే రెబల్స్గా పోటీ ?
ఏఐసిసి ఎదుట బిసి నాయకుల ధిక్కార స్వరం!
అనుకున్న విధంగా సీట్లు ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బందే..
బిసి నాయకుల డిమాండ్స్పై ఏఐసిసి సీరియస్
సర్వేల ఆధారంగానే టికెట్లను కేటాయిస్తాం
ప్రతిసారి ఢిల్లీ రావొద్దు!
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బిసి లీడర్లు...
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం : కెటిఆర్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు తాము బహిష్కరిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు తాము హాజరుకావడం లేదని వెల్లడించారు....
కర్ణాటకలో అవినీతిపై మోడీ మౌనం వీడాలి: రాహుల్ గాంధీ
తీర్థహళ్లి (కర్ణాటక): ప్రధాని మోడీ కర్ణాటకలోనూ తన గురించే తప్ప ఇక దేని గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. నెలకొన్న అవినీతి సమస్యపై ఎందుకు...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది..
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రే కించపరుస్తూ మాట్లాడారు
అయినా మౌనంగా ఉంటున్నాం
ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబంతో ముడిపడి ఉంది
సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం
బిజెపిపై నిప్పులుచెరిగిన ప్రియాంక...
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే...
ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్తో నితీశ్ భేటీ
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ...
రేవంత్ బ్లాక్మెయిలర్
ఆయనది రచ్చబండ కాదు..లుచ్ఛా బండ :మంత్రి మల్లారెడ్డి
సిఎం కాదు కదా.. అటెండర్కూడా కాలేడు
ఆయన బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చింది నేనే
నేను పాలు అమ్మి డబ్బులు సంపాదించా.. రేవంత్ ఏమి చేసి సంపాదించాడు?
పైసలు...
‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా
కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా
తెలంగాణ నిధులతో బిజెపి
పాలిత రాష్ట్రాలకు సోకులు
ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల
చెమట, నెత్తురు ధారపోసి
కేంద్రానికి రూ. 3,65,797
కోట్లు పన్నుల ఇచ్చాం
అక్కడి నుంచి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...