Thursday, April 25, 2024
Home Search

జాతీయ జంతువులు - search results

If you're not happy with the results, please do another search
Uttarakhand Fire: 4 persons, 7 animals dead

ఉత్తరాఖండ్‌లో దావానలం.. నలుగురు బలి… జంతువులు ఆహుతి

  ఈ ఏడాది 1290 హెక్టార్ల అడవులు బుగ్గి సిఎం తీరథ్ సమీక్ష...కేంద్రసాయానికి అభ్యర్థన దెబ్బతింటున్న ప్రకృతి సమతుల్యతతో ముప్పు డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు విలయం రేపాయి. గడిచిన 24 గంటలలో 62 హెక్టార్ల...

కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?

విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ...

జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ

అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఐక్యరాజ్యసమితి మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటున్నాం. పీల్చేగాలి,...
Radar for bio-diversity

జీవవైవిధ్యానికి రా‘ఢర్’

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
Heavy rains lash South Tamil Nadu

దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న 500 మంది ప్రయాణికులు చెన్నై: దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాలయంకోటైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పునరావాస...

పర్యావరణానికి రక్షణేది?

ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా...
Another huge investment for Telangana state

మరో భారీ పెట్టుబడి

రూ. 800 కోట్ల తన కార్యకలాపాలను విస్తరించనున్న మార్స్ గ్రూప్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ ఇప్పటికే సిద్దిపేటలో రూ. 200 కోట్లతో జంతువుల ఫుడ్ తయారీ కేంద్రం...

వరద నష్టాలపై సమగ్ర నివేదికలివ్వండి

ములుగు,జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన గ్రామాలను కేంద్ర బృందం పర్యటించింది. ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో భూపాలిపల్లి, ములుగు జిల్లాలను పర్యటించి కలెక్టర్ల ద్వారా...

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన

ములుగు: అంతర్ మంత్రిత్వశాఖ కేంద్ర బృందం ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో కేంద్రం బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వరదల...

ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు

భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...

99 లక్షల మంది పిల్లలకు డీ వార్మింగ్

హైదరాబాద్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1 -నుంచి 19 ఏండ్ల మధ్య...

ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతలో దక్షిణాఫ్రికా..

హైదరాబాద్:  ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో అనర్ధాలు తెస్తున్నాయి.నేలపై నుంచి నదుల్లోకి అక్కడి నుంచి సముద్రంలో చేరి కొన్ని దశాబ్దాలపాటు పేరుకుపోతుంటాయి. అక్కడ క్రమంగా మెల్లగా మైక్రోప్లాస్టిక్స్‌గా తునాతునకలవుతాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ తునకలు...
Plastic waste in oceans

ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతలో దక్షిణాఫ్రికా తీవ్రప్రయత్నం

ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో అనర్ధాలు తెస్తున్నాయి.నేలపై నుంచి నదుల్లోకి అక్కడి నుంచి సముద్రంలో చేరి కొన్ని దశాబ్దాలపాటు పేరుకుపోతుంటాయి. అక్కడ క్రమంగా మెల్లగా మైక్రోప్లాస్టిక్స్‌గా తునాతునకలవుతాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ తునకలు సముద్ర...

తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
Biodiversity in Telangana

తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...

జీవవైవిధ్య పరిరక్షణే జీవకోటికి రక్షణ!

కొన్ని బిలియన్ ఏండ్లకు పూర్వమే ఏర్పడిన భూగోళం పై నివసిస్తున్న 8 మిలియన్ల జీవరాసుల (వృక్షాలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు) మనుగడకు భంగం కలుగకుండా పరిరక్షించుకుంటూ, పర్యావరణ (అడవులు,...

ప్రమాదంలో జీవవైవిధ్యం

ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో మానవునితో పాటు సజీవులైన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పరస్పరం తేడాలతో ఉంటూ , వివిధ రూపాలలో, వివిధ జీవన విధానాలతో నిర్దిష్ట ఆవాసాల్లో నివసిస్తూ...
The number of tigers in India increased

గాండ్రింపులు గణనీయం

మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
PM Modi released the statistics of tigers

దేశంలో పులుల సంఖ్య పెరిగింది: ప్రధాని మోడీ

2006లో 1,411గా ఉన్న పులులు 2022 నాటికి 3,167కు వృద్ధి ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవంలో పులుల గణాంకాలను విడుదల చేసిన ప్రధాని మోడీ మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ...
Forest destruction essay

అడవుల విధ్వంసంతో ముప్పు

అడవులు అనేక జీవులకు అవాస కేంద్రాలు. జీవుల శరీరంలో ఊపిరి తిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి. అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల (గ్రీన్ లంగ్స్) వంటివి. ఇవి గాలి కాలుష్య...

Latest News