Home Search
జాతీయ భాష - search results
If you're not happy with the results, please do another search
హిందీ జాతీయ భాష కానే కాదు
గాయకుడు సోను నిగమ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మన దేశానికి హిందీ జాతీయ భాష కాదని, హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దీన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తే అంతఃకలహాలు ఏర్పడతాయని ప్రముఖ సినీ గాయకుడు సోను నిగమ్ ఆందోళన...
ఘనంగా అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం
500 మందికి పైగా తరలి వచ్చిన బధిరులు
ప్రేక్షకులను ఆకట్టుకున్న బధిర విద్యార్థుల నృత్య, నాటక ప్రదర్శనలు
మన తెలంగాణ / హైదరాబాద్ : బధిరుల సాధికారత రంగంలో డెఫ్ ఎనేబుల్ ఫౌండేషన్ భారీ...
ఎఐ అయ్యారే… ప్రాంతీయ భాషలలో మోడీ స్పీచ్లు రెడీ
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఎఐ) వినియోగానికి రంగం సిద్ధం అయింది. అత్యంత అధునాతనమైన ఎఐని అధికార పక్షం, పలు రకాల హంగులు ఉన్న...
జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో శంకు స్ధాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ...
ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు -జూలూరు గౌరీశంకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాద్లోని గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువుటద్దంగా...
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సం నిర్వహించాలి
ఈనెల 25న జెఎన్టియులో అవగాహన సదస్సు
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం...
దేశానికి తొలి ప్రధాని సుభాష్ ..నెహ్రూ కాదు:బిజెపి ఎంఎల్ఎ బసన్గౌడ
బెంగళూరు : నెహ్రూ దేశ తొలి ప్రధాని అని అందరికీ తెలుసు. అయితే జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొట్టమొదటి ప్రధాని కాదని , కేంద్ర మాజీ మంత్రి , కర్నాటక బిజెపి ఎమ్మెల్యే...
ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు
సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...
వేడెక్కిన జాతీయ రాజకీయాలు..
ముంబయి: వచ్చే లోక్సభ ఎనినకల్లో ‘వీలయినంతవరకు’ కలిసే పోటీ చేయాలని ‘ ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. అలాగే సీట్ల సర్దుబాటుతో పాటుగా వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు 14 మంది సభ్యులతో...
కశ్మీర్ ఫైల్స్కు జాతీయ సమైక్యత అవార్డా?: ఒవైసీ అభ్యంతరం
హైదరాబాద్: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
మీ అభిమానానికి ఆనంద భాష్పాలొస్తున్నయ్
కార్యకర్తల త్యాగాలను వృథా పోనివ్వను.. గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమయ్యారని...
బిజెపి జాతీయ కార్యవర్గంలో 10 మంది కొత్త సభ్యులు.. అందులో బండి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీ జాతీయ కార్యవర్గానికి 10 మంది సభ్యులను నామినేట్ చేసింది.
అధికారిక ప్రకటన ప్రకారం, బిజెపి పార్టీ తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,...
గాంధీ స్థానంలో సుభాష్ చంద్రబోస్ ఉంటే..
న్యూఢిల్లీ : భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తరువాత నేతాజీ చంద్రబోస్ అక్కడ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని, జాతీయ భద్రతా సలహాదారు అతిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
బాదంపప్పులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోండి..
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మరియు మన జీవితాలపై యోగా యొక్క పరివర్తన ప్రభావం గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వేదికగా ఇది ఉపయోగపడుతుంది. శరీరం, మనస్సు మరియు...
శభాష్.. వెంకటేశ్
భువనేశ్వర్ : శుక్రవారం రాత్రి నాటి ఒడిషా రైలు దుర్ఘటన గురించి తొట్టతొలిగా అధికారులకు తెలిపి అలర్ట్ చేసిన వ్యక్తి జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డిఆర్ఎఫ్) జవాను అని వెల్లడైంది. సెలవుపై...
ట్రక్కు డ్రైవర్లతో అద్భుతమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగఢ్కు జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణించి డ్రైవర్లతో వారి సమస్యలపై సంభాషించిన సంగతి తెలిసిందే. 35 నిమిషాల...
మాతృభాషల్లో పరీక్షలు!
ఒక దేశం, ఒక భాష సిద్ధాంతాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ పాలనలో విద్యార్థులు తమ మాతృభాషల్లో లేదా స్థానిక భాషల్లో పరీక్షలు రాయడానికి అనుమతించడం విశేషమే....
మాతృభాషలో పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివ ర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) డిగ్రీ చ దివే విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇ క నుంచి తాము ఇంగ్లీష్ మీడియంలో కో ర్సు చదువుతున్నప్పటికీ పరీక్షలను మాతృ...
శెభాష్.. తెలంగాణ
జాతీయ పంచాయతీ అవార్డుల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇందుకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులను అభినందించారు. సోమవా రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ...
జాతీయ రాజకీయాల్లో మార్పు
‘భారత దేశానికి ప్రగతిశీల ఎజెండా కావాలి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని పేదరికం ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు...