Home Search
జియో - search results
If you're not happy with the results, please do another search
అమితాబ్కు యాంజియో ప్లాస్టీ ఆపరేషన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో శుక్రవారం నగరంలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరారు. యాంజియో ప్లాస్టీ సర్జరీ కోసం 81 ఏళ్ల ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన...
యుపిఐ పేమెంట్స్లోకి జియో
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెం ట్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో జియో ప్రవేశంతో పేటీ ఎం, ఫోన్పే వంటి పెద్ద...
రిలయన్స్ జియో నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్
టెలికాం పరిశ్రమలో పెరుగుతున్న పోటీ మధ్య, కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా కొత్త ప్లాన్లతో వస్తున్నాయి. రిలయన్స్ జియో నుంచి రకరకాల ప్లాన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా...
జియో వరల్డ్ ప్లాజాలో సామ్ సంగ్ బీకేసీ లైఫ్స్టైల్ ఎక్స్ పీరియన్స్ స్టోర్ ప్రారంభం
ముంబై: భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన సామ్ సంగ్ ఈరోజు భారతదేశంలో తన మొదటి ఆన్లైన్-టు-ఆఫ్లైన్ (O2O) లైఫ్స్టైల్ స్టోర్ను ముంబైలో రిటైల్, లీజర్, డైనింగ్ లకు సంబంధించి ఇటీవలే...
ఫిజియోథెరపిస్టును హత్యచేసిన లేడీ డాక్టర్ తండ్రి
వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అక్టబోర్ 29న ఒక ఫిజియోథెరిపిస్టును హత్య చేసిన ఆరీసీ ఉద్యోగిని గుంటూరు కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గురువారం గుంటూరులో విలేకరుల సమావేశంలో స్ట్ సబ్...
అజియోగ్రామ్తో డి2సి ఇ-కామర్స్లోకి ప్రవేశించిన అజియో
మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశీయ ప్రముఖ ఫ్యాషన్ ఇటైలర్ అజియో డి2సి ఇకామర్స్ ప్లాట్ఫామ్ ‘అజియోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ వేదికతో కంపెనీ దేశీయ ఫ్యాషన్ స్టార్టప్ల సాధికారతను లక్ష్యంగా చేసుకుంది. దీం...
రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్ టెక్నాలజీ ప్రారంభం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సంస్థల్లో 100 కొత్త 5జి ల్యాబ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఉపగ్రహం ద్వారా మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది. శుక్రవారం న్యూల్లీలో...
ఈ నెల 8 నుంచి జియోమార్ట్ ‘జియోఉత్సవ్’ వేడుకలు షురూ
ముంబై : భారతదేశంలో అగ్రగామి మార్కెట్ స్థలాలలో ఒకటి అయిన జియోమార్ట్ పండుగ సీజన్కు ‘జియో ఉత్సవ్’ వేడుకలను ప్రకటించింది. ఈ వార్షిక పండుగ సేల్ -జియోఉత్సవ్ అక్టోబరు 8 నుండి ప్రారంభమవుతుంది....
జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్) ఫ్లాగ్షిప్ ఇ-కామర్స్ వెంచర్ జియోమార్ట్ పండుగ సీజన్కు ముందు క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. జియోమార్ట్ ధోనితో...
8 పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్
న్యూఢిల్లీ : గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనిమిది పట్టణాల్లో జియో ఎయిర్ఫైబర్ను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, పుణె వంటి పట్టణాల్లో ఈ సేవలు...
గణేశ్ చతుర్థికి జియో ఎయిర్ ఫైబర్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన 5జి హోమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ‘జియో ఎయిర్ ఫైబర్’ను గణేష్ చతుర్ధి (సెప్టెంబర్ 19) నాడు ప్రారంభించనున్నామని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేరొన్నారు. ఎఐ...
జియో నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు!
ముంబయి: రిలయన్స్ జియో త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అధికారికంగా జియో వెల్లడించకున్నా.. ఆ రెండు ఫోన్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తున్నది....
త్వరలో స్టాక్ మార్కెట్లలో జియో లిస్టింగ్?
ముంబై : జియో త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి సిద్ధమవుతున్నది. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ పేరుతో ఐపీఓకు వెళ్లనున్నది. అందుకోసం ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యవహారాల...
రూ.999కే ‘జియో భారత్’ ఫోన్..
జులై 7 నుంచి విక్రయాలను ప్రారంభించనున్న రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో 4జి ఫోన్ ’జియో భారత్ వి2’ని విడుదల చేసింది. దీని ధర రూ. 999గా...
జియోమార్ట్లో 1000 మంది ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్సేల్ ప్లాట్ఫామ్ జియోమార్ట్ 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్విఎల్) ఇటీవల ఫుడ్ హోల్సేలర్ మెట్రో...
జియోకి పోటీగా ఎయిర్టెల్..
ముంబయి: జియోకి పోటీగా భారతీ ఎయిర్టెల్ రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. బ్రాడ్బ్యాండ్ స్టాండ్ బై ప్లాన్లుగా వీటిని ప్రకటించింది. వీటి ధర రూ.199, మరోప్లాను రూ.399గా వెల్లడించింది. గత...
త్వరలో జియో ఫైనాన్షియల్ లిస్టింగ్
ముంబయి: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను లిస్ట్ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఫైనాన్సియల్ షేర్లను లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రిలయన్స్లో భాగంగా ఉన్న దీన్ని వేరుచేసి మార్కెట్లో లిస్ట్...
హైదరాబాద్లో గ్రాండ్ దక్కన్ రైడ్ నిర్వహించిన పియాజియో ఇండియా..
హైదరాబాద్: ఇటాలియన్ పియాజియో గ్రూప్, ప్రతిష్టాత్మక వెస్పా, ఏప్రిలియా శ్రేణి స్కూటర్ల తయారీదారుకు 100% అనుబంధ సంస్థ పియాజియో ఇండియా నేడు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని తమ వినియోగదారులకు...
రేపటి నుంచే జైపూర్, జోధ్పూర్,ఉదయపూర్లలో జియో 5జి సేవలు ప్రారంభం!
జైపూర్: రేపటి నుంచే రిలయన్స్ జియో వినియోగదారులు రాజస్థాన్లోని మూడు నగరాల్లో 5జి సేవలను పొందనున్నారు. జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్లలో జియో 5జి ని ప్రారంభించబోతోంది. ఈ సర్వీసును ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్...
జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో (జియో) క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. వీటిలో రూ.2023, రూ.2999, రూ.2879, రూ.2545 ప్లాన్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర...