Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాతో టెస్టు సిరీస్: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ..
ముంబై: కీలకమైన భారత్ సిరీస్కు ముందు ఆతిథ్య సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా...
యాషెస్ సిరీస్: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు..
సిడ్నీ: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగిన నాలుగో టెస్టులో చివరి రోజు ఉత్కంఠ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు పోరాడి పరాజయాన్ని అడ్డుకున్నారు. ఆస్ట్రేలియా విధించిన 388 పరుగుల క్లిష్టమైన...
ఐదో టెస్టుకు కెప్టెన్గా అశ్విన్?
హైదరాబాద్: టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టు ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి అశ్విన్కు పగ్గాలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. 14వ భారత ఆటగాడిగా అశ్విన్ వందో టెస్టు...
మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. అయ్యర్ పై వేటు!
ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగతుంది. ఇందులో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ కు తొలి...
విశాఖ టెస్టు మనదే..
చెలరేగిన అశ్విన్, బుమ్రా
ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
1-1తో సిరీస్ సమం
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో...
విశాఖ టెస్టు మనదే
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత సిరీస్ను 11తో సమం చేసింది. హైదరాబాద్లో జరిగిన...
టీమిండియాకు సవాల్.. నేటి నుంచి విశాఖలో రెండో టెస్టు
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. ఉప్పల్లో జరిగిన మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ...
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
ఆ సిరీస్కు ఎంపిక చేయనందుకు నిరాశ లేదు: అయ్యర్
హైదరాబాద్: సౌతాఫ్రికా సిరీస్లో రాణించకపోవడంతో అప్ఘానిస్తాన్తో జరుగుతున్న టి20 సిరీస్కు టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయలేదు. దీనిపై శ్రేయస్ స్పందించారు. ఆప్ఘాన్ సిరీస్కు ఎంపిక చేయనందకు తనకు బాధ లేదని,...
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. ఇషాన్ కు షాక్.. పుజారాకు నిరాశ..
స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ముందుగా రెండు టెస్టు మ్యాచ్ లకు జట్టును...
భారత్లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్బాల్ అంటూ...
పూజారా డబుల్ సెంచరీ… నయావాల్ ఆ సిరీస్కు సిద్ధం
ఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పూజారా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్నాడు. జార్ఖండ్- సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సౌరాష్ట్ర తరపున పూజారా 243 పరుగులతో...
భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్: 92ఏళ్ల రికార్డు బ్రేక్..
కేఫ్టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేఫ్టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో...
నేటి నుంచి సౌతాఫ్రికా ,భారత్ రెండో టెస్టు ప్రారంభం
కేఫ్టౌన్ : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ చేజేతులా చేజార్చుకున్న రోహిత్ సేన ఇప్పడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్పై కన్నెశాడు....
అసలైన పరీక్ష టెస్టుల్లోనే
సఫారీతో పోరు తేలికేం కాదు
మన తెలంగాణ/క్రీడా విభాగం : సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతోంది. దక్షిణాఫ్రికా లో పర్యటిస్తున్న భారత్ మూడు ఫార్మాట్లలో...
రెండో టెస్టులో కివీస్ గెలుపు..
ఢాకా: బంగ్లాదేశ్తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో, చివరి టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల సిరీస్ను 11తో సమం చేసింది. 139 పరుగుల...
భారత్తో సిరీస్కు సౌతాఫ్రికా ఎంపిక..
టి20, వన్డేలకు మార్క్రమ్, టెస్టులకు బావుమా సారథ్యం
జోహెన్నస్బర్గ్: భారత్తో సొంత గడ్డపై జరిగే సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. టి20, వన్డే జట్లకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. టెస్టు టీమ్...
దక్షిణాఫ్రికా సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. డిసెంబర్లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. సిరీస్లో భారత్ మూడు టి20లు, రెండు టెస్టులు, మరో మూడు వన్డేలు ఆడనుంది. ఇందు కోసం...
నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు..
లండన్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరుగనుంది. లండన్లోని ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ సవాల్గా మారింది. ఐదు మ్యాచ్ల...
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ఖరారు
ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి...