Home Search
ట్రిపుల్ తలాక్ - search results
If you're not happy with the results, please do another search
ట్రిపుల్ తలాక్పై సరికొత్త పిటిషన్
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా వెంటనే విడాకులు ఇచ్చే పద్ధతిని శిక్షార్హమైన నేరంగా చేస్తున్న 2019 చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్ను కోర్టు ముందు...
మహిళా కానిస్టేబుల్ పై మామ అత్యాచారం… భర్త ట్రిపుల్ తలాక్
లక్నో: మహిళా కానిస్టేబుల్పై ఆమె మామ అత్యాచారం చేయడంతో భర్తకు ఈ విషయం చెప్పడంతో అతడు ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు..
హైదరాబాద్: పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను అది వలి వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అది వలి అమెరికాలో ఉంటున్నాడు. సడెన్ గా అది వలి...
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
మాది రాజనీతి.. వారిది అవినీతి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....
370 సీట్ల టార్గెట్ సాధించాలి!
బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ ఆదేశం
న్యూఢిల్లీ: తమతమ నియోజకవర్గాల్లో ‘గత రికార్డులను కూడా ఛేదించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కార్యకర్తలను కోరారు. ‘ బిజెపి పార్టీకి 370 సీట్లు, బిజెపి...
తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: షా
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 12 సీట్లు రావాల్సిందేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని.. మూడు పార్టీలు కూడా కుటుంబ అవినీతి పార్టీలని...
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల
జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...
ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి
మధుర: ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్లో...
తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది: కేంద్ర హోంమంత్రి అమిత్షా
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బిజెపికి బంపర్ మెజారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్షా కోరారు. మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే...
బలమైన “భవ్య భారత్ ”నిర్మాణానికి ఆలోచనల విస్తరణ అవసరం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మన ఆలోచనలు చిన్న కాన్వాస్ మాదిరి ఉంటే “భవ్యభారత్” చిత్రాన్ని భారీగా చిత్రీకరించలేమని అదే విధంగా సభ్యులు పెద్దగా ఆలోచించకుంటే గ్రాండ్ ఇండియా ఆలోచనను ఊహించలేరని, బలమైన భారత్ కోసం...
కొన్ని మినహాయింపులతో యుసిసి!
ఇటీవల భారతీయ 22 వ లా కమిషన్ రితు రాజ్ అవస్తి చైర్మన్ ఆధ్వర్యంలో మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి క్రోడీకరణకు సూచనలు, సలహాలు రీతిలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం భారతీయ సమాజాన్ని...
ఉమ్మడి పౌరసత్వం ఎవరి కోసం?
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ప్రకారం ఒకే దేశం, ఒకే చట్టం. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా అమలు అంత ఈజీ కాదా? యూనిఫావ్ు సివిల్...
ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!
ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
అది అక్రమార్కుల గ్రూప్ ఫొటో
భోపాల్: బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది అక్రమార్కుల గ్రూపు ఫొటో అని ఎద్దేవా చేశారు. ఆ స మావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ...
ఒకే దేశంలో రెండు చట్టాలా?
భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమావేశంలో మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే...
ప్రతిపక్ష భేటీపై అమిత్ షా చురకలు
జమ్మూ : పాట్నాలో ప్రతిపక్ష భేటీ కేవలం ఫోటోసెషన్గా సాగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నేతలు ఓ వేదిక దొరికిచ్చుకుని, గుంపుగా ఫోటోలుదిగడానికి ఇది ఉపయోగపడిందని చమత్కరించారు. తలోదిక్కుల...
ఎరువులకు కేంద్రం లక్ష కోట్ల రాయితీ
హైదరాబాద్ : అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై రాయితీ ప్రకటించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్రెడ్డి...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...
పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్సభ, రాజ్యసభల సంయుక్త...