Home Search
డిజిటల్ పేమెంట్ - search results
If you're not happy with the results, please do another search
కొత్త యుపిఐ డిజిటల్ పేమెంట్లను ప్రారంభించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్
ముంబై: యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇం టర్ఫేస్)లో మూడు కొత్త డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తులను ప్రారంభించామని ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులు వేగవంతమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఈ...
డిజిటల్ పేమెంట్ల వైపు ప్రజల మొగ్గు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు....
యుపిఐ పేమెంట్స్లోకి జియో
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెం ట్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో జియో ప్రవేశంతో పేటీ ఎం, ఫోన్పే వంటి పెద్ద...
ఆర్బిఐ తెచ్చిన డిజిటల్ రూపాయి
షాపుల్లో ఏది కొన్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా చెల్లింపులు సాధారణమైపోయాయి. చదువు అంతగా వచ్చినా, రాకున్నా మొబైల్ ఫోన్లో మాట్లాడినంత తేలిగ్గా ఆన్లైన్ పేమెంట్ చేయడం...
మొదటి యుపిఐ పేమెంట్కు 4 గంటల పరిమితి
ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీకి కనీస సమయం ప్రతిపాదన
ఆన్లైన్ మోసాలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు: నివేదిక
న్యూఢిల్లీ : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లావాదేవీలు వేగంగా పెరుగున్నాయి. కానీ,...
పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్ : రాష్ట్రంలో నగదు రహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలవుతున్నాయా.. వసూలైనవి ఏమవుతున్నాయి. లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు...
ఎపిఎస్ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుతో టికెట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసీ) సత్తా చాటుతోంది. తాజాగా ప్రయాణికులకు మరో సులభతర వెసులుబాటును కల్పిస్తూ ఆర్టీసీ శుక్రవారం...
డిజిటల్ చెల్లింపులు చేయకపోతే.. రూ.5 వేల జరిమానా
ఫిబ్రవరి 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కంపెనీ వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్...
12 రాష్ట్రాల్లో పురుషుల కంటే.. మహిళా ఓటర్లే ఎక్కువ: ఇసి
ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని.. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని వందశాతం అడ్డుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల జరగనున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పై, బ్యాంకు లావాదేవీలపై కూడా నిఘా...
యుపిఐ లావాదేవీ నిబంధనలు, పరిమితుల్లో మార్పులు!
న్యూఢిల్లీ : యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) నేడు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అవసరంగా మారింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ డిజిటల్...
కరెన్సీ వద్దు..
ఐదేళ్లలో రూ.92 కోట్ల నుంచి 8,375 కోట్ల ట్రాన్సాక్షన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం తారా స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. కరెన్సీ రహిత చెల్లింపుల దిశగా...
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కోనరావుపేట: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోన రావుపేట పోలీస్ స్టేషన్ లో నిందితున్ని అరెస్ట్ చేసిన సమయంలో చందుర్తి సి ఐ ఏ.కిరణ్ కుమార్ అన్నాడు. మంగళవారం ఆయన...
మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..
భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే...
2 లక్షల రూపే కార్డులకు లింక్తో ఫోన్పే రికార్డు
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్పే యుపిఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో మైలురాయిని సాధించిన తొలి యాప్గా గుర్తింపు...
పెట్రోల్ బంకులకు రూ.2,000 నోట్ల తాకిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ. 2,000 నోట్లను ఉపసంహరించడంతో వాటిని మార్చుకోవడానికి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో నగదు ద్వారా జరిగే...
ఐదు వందల నోట్లు కూడా రద్దు చేస్తారా..?: అసదుద్దీన్
హైదరాబాద్ : రెండు వేల రూపాయల నోట్లను రద్దుచేస్తూ మోడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. త్వరలోనే ఐదు వందల రూపయాల నోట్లు కూడా...
ఫోన్పే కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: యుపిఐ వాడే వారందరికీ ఫోన్పే సుపరిచితమే.ఎక్కువ మంది ఉపయోగించే యుపిఐ యాప్లలో ఇదొకటి. ఇప్పుగు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగే...
నగదు అడిగినందుకు బంకు సిబ్బందిపై దాడి.. ఒకరి మృతి
రంగారెడ్డి : డిజిటల్ పేమెంట్ లేదని నగదు ఇవ్వాలని పెట్రోల్ బంక్ సిబ్బంది కోరడంతో సహనం కోల్పోయిన యువకులు సిబ్బంది పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువకుల దాడిలో పెట్రోల్ బంక్కు...
2029 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ : దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రముఖ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(ఎన్ఎబిఎఫ్ఐడి) చైర్మన్ కెవి.వి.కామత్ అన్నారు. అలాగే 202829...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...