Home Search
డిజిటల్ పేమెంట్ల - search results
If you're not happy with the results, please do another search
కొత్త యుపిఐ డిజిటల్ పేమెంట్లను ప్రారంభించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్
ముంబై: యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇం టర్ఫేస్)లో మూడు కొత్త డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తులను ప్రారంభించామని ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులు వేగవంతమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఈ...
ఎపిఎస్ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుతో టికెట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసీ) సత్తా చాటుతోంది. తాజాగా ప్రయాణికులకు మరో సులభతర వెసులుబాటును కల్పిస్తూ ఆర్టీసీ శుక్రవారం...
ఫోన్పే సరికొత్త బీమా
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ల సంస్థ ఫోన్పే సరికొత్త బీమాను ఆవిష్కరించింది. బీమా కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో ప్రయాణ బీమా ప్రకటించింది. ఏడాదికి కేవలం రూ.499తో రూ. 5లక్షల వరకు...
యుపిఐ లావాదేవీ నిబంధనలు, పరిమితుల్లో మార్పులు!
న్యూఢిల్లీ : యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) నేడు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అవసరంగా మారింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ డిజిటల్...
కరెన్సీ వద్దు..
ఐదేళ్లలో రూ.92 కోట్ల నుంచి 8,375 కోట్ల ట్రాన్సాక్షన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం తారా స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. కరెన్సీ రహిత చెల్లింపుల దిశగా...
హాలీవుడ్పై టెక్నాలజీ పడగ!
అమెరికా సినిమా నిర్మాణ క్షేత్రం హాలీవుడ్. ఒక రకంగా ప్రపంచ సినిమాను శాసించే మద గజంగా కూడా దీనిని పేర్కొనవచ్చు.మనం చూస్తున్న భారీ ఇంగ్లిష్ సినిమాలన్నీ అక్కడే తయారవుతాయి. 1910లో అక్కడ నుండి...
ఫోన్పే కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: యుపిఐ వాడే వారందరికీ ఫోన్పే సుపరిచితమే.ఎక్కువ మంది ఉపయోగించే యుపిఐ యాప్లలో ఇదొకటి. ఇప్పుగు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగే...
2029 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ : దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రముఖ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(ఎన్ఎబిఎఫ్ఐడి) చైర్మన్ కెవి.వి.కామత్ అన్నారు. అలాగే 202829...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
‘వాయిస్సే’తో తెలుగులోనూ యుపిఐ చెల్లింపులు!
ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి టోన్ ట్యాగ్ కొత్త సదుపాయం
400 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం
ఇంటర్నెట్ లేకున్నా వాయిస్ కమాండ్తో చెల్లింపులు చేసే అవకాశం
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగనున్న డిజిటల్ పేమెంట్లు
న్యూఢిల్లీ: యుపిఐ...
రోజుకు రూ.20000 కోట్ల ఆన్లైన్ చెల్లింపులు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు డిజిటల్ ఆర్థికలావాదేవీల ఘట్టం మరింత ఉజ్వలం అయిందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఇప్పుడుఅధికారిక లెక్కలమేరకు చూస్తే దేశవ్యాప్తంగా రోజువారిగా రూ 20000 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు...
నో టోకెన్స్.. నో క్యాష్
నో టోకెన్స్.. నో క్యాష్
ఢిల్లీ మెట్రో కరోనా నియంత్రణ చర్యలు
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి....
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...