Home Search
ఢిల్లీలో నిరసన ర్యాలీ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేయండి : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : హర్యానాలో చెలరేగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ), బజరంగ్ దళ్ మద్దతుదారులు ఢిల్లీలో నిరసనలు చేపడుతుండటంపై అధికార యంత్రాంగానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో...
ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్’ ర్యాలీ
న్యూఢిల్లీ: రామ్ లీలా మైదాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్ ర్యాలీ’ మొదలెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు హీలియంతో నింపిన బెలూన్లను కూడా ఎగురవేశారు. న్యూఢిల్లీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి నిరసనగా...
హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు టిఎంసి ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. త్రిపురలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన హింసాకాండ గురించి చర్చించేందుకు...
నిరసన ర్యాలీ నిర్వహించినందుకు బాదల్, హర్సిమ్రత్ అరెస్ట్
న్యూఢిల్లీ: మూడు నల్ల సేద్యపు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు ఎన్నో నెలలుగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారికి మద్దతుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినందుకు గాను శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత...
ట్రాక్టర్ ర్యాలీ చర్చలు విఫలం
ఢిల్లీ సెంటర్ రూట్ మారదన్న రైతులు
ట్రాక్టర్ ర్యాలీ చర్చలు విఫలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 26వ తేదీనాటి రైతుల ట్రాక్టర్ ర్యాలీపై చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఢిల్లీ పోలీసు అధికారులు, రైతు...
సిఎఎపై షహీన్బాగ్ నిరసన ఓ కుట్ర
సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం
కాంగ్రెస్, ఆప్లపై తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
2024కు గుదిబండ కానున్నాడా!
నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ...
మహిళా రెజ్లర్ల కంట రక్తకన్నీరు
పిడి గుద్దులతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన మన ఛాంపియన్ రెజ్లర్లు చివరకు ఖాకీల నెట్టివేతకు గురై, జాతి సమక్షంలో జరిగిన అవమానాన్ని పంటి బిగువున భరించక తప్పలేదు. 28, మే ఆదివారం రోజున...
జంతర్ మంతర్ ఘటనపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్ : దేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన రైజర్లకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా..!? అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం...
జంతర్ మంతర్ వద్ద మళ్లీ రెజ్లర్ల దీక్ష.. అనుమతించని పోలీస్ లు
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఘర్షణ తలెత్తడంతో అక్కడ నుంచి రెజ్లర్లను పోలీస్లు ఖాళీ చేయించి అరెస్టు చేసిస సంగతి తెలిసిందే . ఇప్పుడు అదే చోట రెజ్లర్ల దీక్షకొనసాగించడానికి...
రెజ్లర్లపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు , పోలీస్లకు మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్...
సిట్ ముందుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) పేపర్ లీక్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు,...
మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్నచూపు: బండి సంజయ్
జగిత్యాల: మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్న చూపు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల బిఆర్ఎస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన మున్సిపల్...
ఎపి రాజధాని అమరావతే..
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే...
రాజీనామా చేసిన ’ఆప్‘ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్
న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్...
విపక్షాల ఐక్యతకు తొలి అడుగు
కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేం
అంతా కలిస్తేనే బిజెపిని తరిమికొట్టగలం : సిఎం నితీష్
మిత్రపక్షాలు బయటకు వచ్చాక ఎన్డిఎ ఇంకెక్కడుంది : తేజస్వి
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది : పవార్
జాతి ఆస్తులు...
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
కాంగ్రెస్, లెఫ్ట్ లేని కూటమిని ఊహించుకోలేం
ఈ దిశగా అందరూ కృషి చేయాలి
ఐఎన్ఎల్డి ర్యాలీలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది:...
ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వమే కారణం: ఎంపి సప్తగిరి
ఢిల్లీ: ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలే కారణం కాంగ్రెస్ ఎంపి సప్తగిరి శంకర్ ఉలక మండిపడ్డారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ, ద్రవ్యోల్బణం. నిరుద్యోగం,...
అయిదో రోజు ఇడి ముందుకు రాహుల్
అయిదో రోజూ ఇడి ముందుకు రాహుల్
రాత్రి 8 గంటలదాకా విరామం లేకుండా ప్రశ్నించిన అధికారులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం అయిదోరోజు కూడా...