Home Search
తపాలా శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఆధార్కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానానికి అందుబాటులోకి తపాలాశాఖ సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆధార్కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం లేదా ఫోన్ నంబర్ మార్పులాంటి వాటికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా తపాలాశాఖ ఈ సేవలను ఇంటి దగ్గరే అందిస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో...
సోలార్ పై పోస్టల్ శాఖ సర్వే
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ’ప్రధాన మంత్రి సూర్య ఘర్- ముఫ్త్ బిజిలీ యోజన పథకం’ అమలు కోసం పోస్టల్ శాఖ సర్వే నిర్వహిస్తున్నదని తపాలాశాఖ హైదరాబాద్ సౌత్...
ఇక ఇంటికే పోస్టల్ సేవలు…
హైదరాబాద్లో అందుబాటులోకి క్లిక్ ఎన్ బుక్ సేవలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పోస్టల్ సేవలు మరింత సులభతరం అయ్యాయి. పోస్టాఫీసుకు వెళ్ళకుండానే ఇంటి నుండే సేవలు పొందే వెసులు బాటు హైదరాబాద్లో...
మల్కాపూర్లో బ్రాంచీ పోస్టాఫీస్ ఏర్పాటు
నెరవేరిన మంత్రి హరీశ్రావు హామీ, గ్రామస్థుల హర్షం
తూప్రాన్: ఐదు నెలల క్రితం మల్కాపూర్ గ్రామస్థుల విన్నపాల మేరకు మంత్రి హరీశ్రావు ఇచ్చిన హామీ నెరవేరింది. తూప్రాన్ మండలంలో ఆదర్శ గ్రామమైన మల్కాపూర్లో...
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలు కావాలనుకునే వారు ఈ నెల 28వ తేదీ వరకు బుక్ చేసుకునే...
75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో...
సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ
శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
ఆన్లైన్లో బోనాల సమర్పణ..
ఆన్లైన్లో బోనాల సమర్పణ
రాష్ట్రంలో ఎక్కడినుంచైనా బుక్ చేసుకునే సదుపాయం
దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా....
ముందుగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సమయంలో బోనాల సందర్భంగా ఆలయానికి వెళ్లలేని వారి కోసం దేవాదాయ, ధర్మాదాయ...
డబ్బులు అందని ఆహారభద్రత కార్డుదారులు ఆందోళన చెందవద్దు
ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుంది
అందని వారు ఫోన్ చేయాలి
బ్యాంకు ఖాతాలు లేని వారికి తపాలా శాఖ ద్వారా నగదు పంపిణీ
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్ : డబ్బులు అందని ఆహారభద్రత...
తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం
బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం...
పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయం
కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముం దుకు వచ్చి పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ...
కేంద్రాన్ని మరో మారు డిమాండ్ చేసిన కెటిఆర్
హైదరాబాద్ : దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం...
పోస్టాఫీస్ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీస్ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం రైతలకు కల్పించామని తపాలాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటల సాగు పెట్టబడిగా 66.61లక్షల మంది రైతుల బ్యాంకు...
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి...
పలు రాష్ట్రాలకు దక్కని అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. నైపుణ్యాభివృద్ధి,...
మహాగణితజ్ఞుడు రామానుజన్
ప్రతి సంవత్సరం డిసెంబరు 22ను ఔమ్యాథమెటిక్స్ డే’ గా జరుపుకుంటున్నాం కదా! ఎందుకో తెలుసా! గణిత శాస్త్రం లో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, తరువాత భారతదేశానికి పేరు తెచ్చిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్...
నేటి నుంచి పాస్పోర్టు అప్లికేషన్ ప్రాసెసింగ్ సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ః లాక్డౌన్ సమయంలో విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేసే వారి కోసం సోమవారం నాటి నుంచి పాస్పోర్ట్ కార్యాలయంలో నాలుగు గంటల పాటు సేవలు అందించనున్నారు. ఈ నెల 21 వరకు ఉదయం...
పబ్లిక్ రంగానికి మంగళం!
దేశాన్ని ముందుకు తీసుకుపోయే చోదక శక్తి, అనూహ్యమైన ఎత్తులకు ఎగరేసుకుపోయే అభివృద్ధి రాకెట్ ప్రైవేటు రంగమేనని ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నీళ్లు నములుడూ లేకుండా మరోసారి ప్రకటించారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా...
పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పనితీరు భేష్
ప్రధాని మోడీ ప్రశంసలు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ రాజ్యాంగాన్ని కూడా న్యాయవ్యవస్థ బలోపేతం చేసిందని...
రేషన్ సరుకులకు ఓటిపి కష్టాలు
ఆధార్కు ఫోన్నెంబర్ అనుసంధానం చేస్తే నెలవారీ రేషన్
రెండు రోజుల నుంచి మీసేవ కేంద్రాల వద్ద బారులు కట్టిన జనం
ఫిబ్రవరి నెల రేషన్ పాత పద్దతిలోనే పంపిణీ చేయాలంటున్న కార్డుదారులు
హైదరాబాద్: నగరంలో రేషన్ సరుకులు...