Home Search
తీగల కృష్ణారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షీ సమక్షంలో వారు...
కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్ రావు ఠాక్రే , పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డితో తీగల భేటీ
మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న వివిధ పార్టీల నేతలు
హైదరాబాద్: మహేశ్వరం మాజీ...
తీగల కుటుంబాన్ని పరామర్శించిన సబిత
హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తీగల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులకు...
కాంగ్రెస్కు క్యూ కట్టిన నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు వరుస షాక్లు తగులుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వేళ...
వినాయకుడి లడ్డూల వేలం పాటకు రికార్డు స్థాయిలో ధర
బండ్లగూడ జాగీర్లోని గణనాథుడి లడ్డూ ధర రూ. కోటి 25 లక్షలు
బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు
మాదాపూర్లోని మైహోమ్ భుజాలో లడ్డూ ధర రూ.25 లక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డూల వేలంలో...
పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా
చిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి
మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి...
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?
హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి యేటా ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎందరో పోటీపడుతుంటారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.24 లక్షల...
1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్న వారు వీరే…
హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ ప్రత్యేకం. ప్రతి యేటా ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఎందరో పోటీపడుతుంటారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ.18.90 లక్షలు పలికింది. ఆదివారం...
నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: మంత్రి సబితారెడ్డి
మనతెలంగాణ/మహేశ్వరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి కేంద్రంపై వత్తిడి తెస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు....
సబితమ్మకు చేవెళ్ల సవాల్
పాతికేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితారెడ్డికి చేవెళ్ల లోక్సభ ఎన్నిక సవాల్గా మారనుంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ గడ్డపై విజయకేతనం...
జాతీయ కాంగ్రెస్ శంఖారావం
14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం..
సోనియమ్మకు కానుకగా ఇద్దాం
సర్వేలు, అభిప్రాయాల తర్వాతే
అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో
తెలంగాణకు మోడీ ఏంచేశారో
చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే
మనకు ప్రత్యేక నిధులొస్తాయి
సమన్వయ కమిటీలు వేసుకోండి.....
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట..
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. బాలాపూర్ గణేష్ ఊరేగింపు యాత్రలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరకున్న తర్వాత గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభించారు. స్థానికులు,...
హరీశ్వర్రెడ్డికి అంతిమ వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్రెడ్డి ఇటీవలే కోలుకుని...
రైతుల పక్షాన మేమున్నాం…
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటలపై వ్యతిరేకత
బిజెపిది బావుల వద్ద మీటర్లు, ఫ్యాన్లు
కందుకూరు: రైతుల ప్రక్షాన నిలబడి అనేక...
మన ఊరు మన బడి ద్వారా ఉన్నతంగా పాఠశాలలు
కందుకూరు: విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని సాధ్యం చేయడంలో పాఠశాలలు కీలకపాత్ర పోషిస్తాయని, పాఠశాలలో మౌలిక సధుపాయాలు, సౌకర్యాలు మరీంత కల్పించినట్లైతే అభ్యాస ఫలితాలు వృద్ధ్దిలోకి వచ్చి ఉన్నత ఆశయాలవైపు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ...
ప్రత్యేక రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు
మిషన్ భగీరథతో మహిళలకు తీరిన నీటి కష్టాలు
ఆసాధ్యం కాదని వాదించిన సుసాధ్యం చేసిన కేసిఆర్
తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,...
సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
తొర్రూరు : సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం గృహాలకు...
ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్, ఆయన కుటుంబ సభ్యులను రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. ఆదివారం మంచిరెడ్డి కిషన్రెడ్డి అమ్మ పద్మమ్మ (92) దశ దినకర్మ కార్యక్రమానికి...
రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు
మన తెలంగాణ/హైదరాబాద్: పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకపోతున్న...
రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు
ధ్వజమెత్తిన టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత...