Home Search
దేశానికి వలస - search results
If you're not happy with the results, please do another search
వలస పాలన అవశేషం దేశానికి అవసరమా?
మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం...
పడవ మునిగి 16మంది వలసదారులు మృతి
టర్కీ( తుర్కియే) తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో 16మంది వలసదారులు మృతిచెందినట్లు టర్కీ కోస్టుగార్డు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో...
మోడీ గ్యారంటీపై దేశానికి విశ్వాసం: ధన్బాద్లో ప్రధాని మోడీ
లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తాం
‘జల్ జీవన్ మిషన్’కు ఇండియా కూటమి అడ్డంకులు
ఆవాస్ యోజనదీ అదే పరిస్థితి
ధన్బాద్లో ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం
బర్వాడ (ఝార్ఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఝార్ఖండ్ ఢన్బాద్లో...
దేశానికి మేధావులే దిక్సూచి
మణిపూర్లో మారణకాండ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నది. ఇప్పటికే 150కి పైగా హత్యలు జరిగాయి, ఐదు వేలకు పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. 350 శరణార్ధి శిబిరాల్లో 10 వేల మంది బాలలు ఆశ్రయం...
కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...
అనతి కాలంలో దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్..
తొమ్మిదేండ్ల అనతి కాలంలో దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చింది
నేను స్వయంగా రైతు బిడ్డను కావడం వల్లనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోంది
బిఆర్ఎస్...
మళ్లీ తెరపైకి దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ డిమాండ్
హైదరాబాద్: దేశానికి రెండవ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రతిపాదించారు. దీంతో హైదరాబాద్ను దేశానికి...
కేంద్రం పెత్తనం దేశానికి ముప్పు
కేంద్ర, రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సంబంధాలను, ఇచ్చిపుచ్చుకొనే తీరును గమనించేవారిలో కొన్ని భయానుమానాలు చోటు చేసుకోడం సహజం. ఈ తీరు ఇలాగే సాగితే మున్ముందు ఘర్షణ వాతావరణం మరింత చిక్కబడే ప్రమాదం దాపురించవచ్చునని...
రికార్డు స్థాయిలో చిన్న పడవలపై బ్రిటన్కు భారతీయుల అక్రమ వలస
లండన్ : బ్రిటన్కు చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా అక్రమంగా వలసపోతున్న భారతీయుల సంఖ్య గత ఏడాది చాలా ఎక్కువగా పెరిగిందని బ్రిటన్ రికార్డు వెల్లడించింది. దాదాపు 683 మంది...
బిఆర్ఎస్తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి
బిఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు అని రాష్టం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా...
దేశానికి దిక్సూచి ‘పోషకాహార కిట్’
ముద్దుగా, బొద్దుగా ఆరోగ్యంగా ఉండే బిడ్డను కనాలని కోరుకునే ప్రతి తల్లీ, తాను తీసుకుంటున్న ఆహారంలో ఏ మేరకు పోషకాలు ఉంటున్నాయో చూసుకోవాలి. బిడ్డ అందం తల్లిదండ్రుల క్రోమోజోముల మీద ఆధారపడి ఉన్నప్పటికీ,...
తెలంగాణ మోడలే దేశానికి రక్ష
కెసిఆర్ పథకాలపై
జాతీయస్థాయిలో చర్చోపచర్చలు
అభివృద్ధి, సంక్షేమం తీరుతెన్నులపై మేథావుల అధ్యయనం
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలంటున్న రైతు నేతలు
జీవ నదులు ఉన్నా తాగు, సాగు నీరుకు ఇంకా కటకటే ఇప్పటికీ
అంధకారంలో ఆరు లక్షల గ్రామాలు ధనవంతులు...
భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ
అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
తిండిలేక పనిలేక వలసదారి
రామేశ్వరం వద్ద పట్టుబడ్డ లంకేయులు
కొలంబో : ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో దేశంలో ధరల పెరుగుదలతో శ్రీలంక పౌరులు భారత్కు వలసవెళ్లుతున్నారు. పెట్రోలు, ధాన్యం ఇతరత్రా వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, జనజీవితం అస్థవ్యవస్థం...
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు
మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం
న్యూఢిల్లీ :...
దేశానికి కొత్త అభివృద్ధి నమూన ‘కెసిఆర్’..
హైదరాబాద్: పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి...
మా దేశానికి రండి, కానీ ఇప్పుడప్పుడే కాదు…
విదేశీ పర్యాటకుల విషయంలో ఆస్ట్రేలియా వైఖరి
కాన్బెర్రా: విదేశీ పర్యాటకులను ఆస్ట్రేలియా వచ్చే ఏడాది(2022) వరకు అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కోవిడ్-19 పర్యాటక ఆంక్షలు కొన్నింటిని ఎత్తేయనున్నట్లు మంగళవారం తెలిపారు....
ఆర్యులు వలసవాదులే!
ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చిన వారే అనే వాదన ఓ వంద సంవత్సరాలుగా మన దేశంలో చర్చోపచర్చలకు దారి తీస్తూనే ఉంది. ఈ విషయంలో ఏదైనా శాస్త్రీయ వాదన బలంగా తెరపైకి...
గల్ఫ్ వలస కార్మికులకు సహాయం
దుబాయ్లో 100 మందికి నిత్యావసర సరుకుల అందచేత
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల దాతృత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవడానికి టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్...
దేశానికి నేతాజీ గర్వకారణం : మోడీ
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలనను ధైర్య సాహసాలతో ఎదిరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలు దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ గురువారం ప్రశంసించారు. నేతాజీ 123 వ జయంతి సందర్భంగా మోడీ నివాళులు...