Thursday, March 28, 2024
Home Search

నరేంద్రమోడీ - search results

If you're not happy with the results, please do another search
Asadudding Owaisi

నరేంద్రమోడీ తన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డ్ ఇచ్చారు

రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై అసదుద్దీన్ మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమైన ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డు ఇచ్చారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మొహ్మద్...

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంకు బెదిరింపు

అహ్మదాబాద్ :ఇక్కడి నరేంద్రమోడీ స్టేడియంలో పేలుడు సంభవించవచ్చని బెదిరిస్తూ ఇ మెయిల్ పంపిన వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌లు రాజ్‌కోట్‌లో బుధవారం అరెస్టు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు ఒక వేదికగా...

నేడు పాలమూరుకు ప్రధాని నరేంద్రమోడీ రాక

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంటలకు నుంచి ప్రధాని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం...
PM Narendra Modi performs Yoga in Mysuru

ధ్యానం ఉత్తేజితుల్ని చేస్తుంది : ప్రధాని నరేంద్రమోడీ

మైసూరు : యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు... అందరిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక లోని మైసూరులో నిర్వహించిన...
Kishan Reddy

దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి

ఆయనతోనే భారత్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్‌లు కుట్రలు అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి వాటిని ఓడించాలంటే...
Varun Gandhi to Contest independent candidate if BJP refuses?

బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?

లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి...
Send Off Jagan

జగన్‌ను సాగనంపండి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్‌డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు: ప్రధాని మోడీ

అమరావతి: ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో...
Will Rahul Return Congress Electoral Bonds?: Fadnavis

కాంగ్రెస్ ఎలెక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇచ్చేస్తారా?: పడ్నవీస్

ముంబై: ఎలెక్టోరల్ బాండ్ల స్కీమ్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీజేపీని లక్షంగా చేసుకుని తీవ్రంగా విమర్శించడాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తిప్పికొట్టారు. ఆయన పార్టీ అందుకున్న ఎలెక్టోరల్...
Kavitha arrested: Massive dharna under BRS

కవిత అరెస్ట్ అక్రమం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులులు మండిపడ్డారు. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా లో బిఆర్ఎస్ పార్టీ...
Bandi Sanjay

రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు

ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...

వంద రోజులు పూర్తయిన అమలుకాని ఆరు గ్యారంటీలు:బండి సంజయ్

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అములు చేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు గడిచినా ఎందుకు హామీలను అమలు చేయలేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్...
Pokhran witness to trinity of India aatmanirbharta

త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ

పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదు:బండి సంజయ్

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్‌కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని బిజెపి జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా, మల్యాల...
cm revanth reddy public meeting in mahabubnagar

అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..

మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం జోలికి వస్తే...
Road accident in Madanapalle

హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్‌లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...

రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్

న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
Can ply in defence lands

రక్షణ భూముల్లో రయ్…రయ్

రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే ఎలివేటెడ్ కారిడార్‌లకు లైన్ క్ల్లియర్ 8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు రాష్ట్ర అభివృద్ధి...
PMO invitation to Revanth

రేవంత్‌కు పిఎంఒ ఆహ్వానం

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన ప్రధానికి ఆహ్వానం పలకనున్న ముఖ్యమంత్రి 4న తెలంగాణకు మోడీ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న...

మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి

దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...

Latest News