Home Search
నాయిని నర్సింహారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఇడి సమన్లు జారీ చేసింది. ఇఎస్ఐ శ్కాంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి,...
కార్మిక, ఉద్యమనేత నాయినికి కన్నీటి వీడ్కోలు
పాడెమోసిన మంత్రి కెటిఆర్
అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు,
నాయిని లోటు తీర్చలేనిది మంత్రి హరీష్ రావు
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న నేత నాయిని: ఎంఎల్సి కవిత
కన్నీటి పర్యంతమైన నాయిని...
నాయినిని చూసి కన్నీరు పెట్టుకున్న సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించి ఆయన కుటుంహసభ్యులకు ధైర్యం చెప్పారు. అడ్వాన్స్డ్...
మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. నాయిని ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను...
ముషీరాబాద్లో ముక్కోణం
(కె.శివప్రసాద్/మన తెలంగాణ)
రాజకీయ చైతన్యానికి పేరు గాంచిన ముషీరాబాద్ నియోజక వర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటివరకు ఇక్కడ కాం గ్రెస్ పార్టీ 8 సార్లువిజయం సాధించగా, జనతా పార్టీ 2 సార్లు, బీజేపి 2...
ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది: కెటిఆర్
హైదరాబాద్ః విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు.
అనంతరం...
ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జ్ ప్లైఓవర్ను ప్రారంభించిన కెటిఆర్..
హైదరాబాద్: ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. శనివారం ఉదయం ఇందిరాపార్కు వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్ముద్ అలీ, ఎంపి కెకెలతో కలిసి...
19న స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం..
హైదరాబాద్ : హైదరాబాద్లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 19న (శనివారం) ఈ ఫ్లైఓవర్ను...
పల్లె పల్లె కదలాలి గర్జన అదరాలి
వరంగల్లో 15న జరిగే విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదంతొక్కి రావాలి
టిఆర్ఎస్ 20 ఏళ్ల ఉత్సవాల భాగంగా 25న హైదరాబాద్ హైటెక్స్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేయాలి
తెలంగాణ...
నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి: జగదీష్ రెడ్డి
హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర
కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహానేత
నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి
మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని...
తెలంగాణ సాధనలో తెరాస పాత్ర
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో ఏప్రిల్ 27 మరిచిపోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తె.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కెసిఆర్ మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స...
బంగారం కొన్నారు..బండారం బయటపడింది
ఇఎస్ఐ శ్కాంలో కొత్తకోణం
దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇఎస్ఐ శ్కాంలో నిందితులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఇడి విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో విచారణ వేగవంతం...
నిజమైన నేత నోముల
ప్రజా సేవలోనే జీవితమంతా గడిపారు
నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతుల కోసం ఎన్నో పోరాటలు చేశారు
అతడి ప్రసంగాలు విశేషంగా ఆకర్షించేవి, వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు
పోరాట పురిటిగడ్డ నల్లగొండ, చైతన్యాన్ని పునికిపుచ్చుకున్నాడు
నోములతో పాటు కీర్తిశేషులైన 9మంది...
జిహెచ్ఎంసిలో నూరుశాతం విజయం మాదే: సిఎం కెసిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూరుశాతం టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిఎం అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్...
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...
ఆనాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న దత్తాత్రేయ
మారు వేషంలో కార్యకలాపాలు కొనసాగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: 25 జూన్, 1975 అర్ధరాత్రి ‘ఎమర్జెన్సీ’(అత్యయిక పరిస్థితి) విధించి 415 సంవత్సరాలైన సందర్భంగా నాటి చీకటి రోజులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన...
దిమ్మ తిరిగే జవాబిస్తాం
ప్రాజెక్టులపై సిఎం సవాల్కు మేం సిద్ధం
విషయం లేకే రేవంత్ బిఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారు
ప్రాజెక్టులను కెఆర్ఎంబికి మేం అప్పగించలేదు
హామీలు అమలు చేయలేకే మాపై అబద్ధపు ప్రచారాలు : హరీశ్రావు
మన...
ప్రాజెక్టులపై సిఎం సవాల్కు మేము చర్చకు సిద్ధం: హరీశ్రావు
సిటీ బ్యూరో: విషయం లేక బిఆర్ఎస్పై సిఎం రేవంత్రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై సిఎం రేవంత్రెడ్డి సవాల్ను మేం స్వీకరిస్తున్నామని , చర్చకు తాము సిద్ధంగా...
ఇన్నేళ్లకు ‘చే’జిక్కించుకున్నారు…!
కల నెరవేర్చుకున్న హస్తం నేతలు
40 నుంచి 50 ఏళ్లుగా గెలుపు కోసం పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పోరాటం
ఈ ఎన్నికల్లో తీరిన కల
మనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని సంవత్సరాలుగా ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు చెమటోడుస్తున్న...