Friday, April 19, 2024
Home Search

నాలుగు రౌండ్లు కాల్పులు - search results

If you're not happy with the results, please do another search

రైల్లో రైల్వే పోలీసు జవాను కాల్పులు

ముంబై : మహారాష్ట్రలో ఓ రైల్వేగార్డు చేతన్‌సింగ్ సోమవారం ప్రయాణిస్తున్న రైలులో దారుణానికి పాల్పడ్డాడు. తన చేతుల్లోని రైఫిల్ తీసుకుని ఈ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ ఏకంగా 12 రౌండ్లు కాల్పులు...
Doctor couple shot dead in broad daylight

పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతులపై కాల్పులు…

జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Attack on AIMIM chief Asaduddin Owaisi in UP

నగరంలో అలర్ట్…

ఎంపి అసద్‌పై యూపిలో దాడి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీస్ అధికారుల ఆదేశం హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసిపై ఉత్తర ప్రదేశ్‌లో దాడి జరగడంతో నగర పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తన...
Medaram Jatara

కొలువుదీరిన తల్లులు

వరాల తల్లి సమ్మక్క ఆగమనం రాత్రి 9.20 నిమిషాలకు గద్దెపైకి చేరిన సమ్మక్క భక్తి పారవశ్యంతో ఓలలాడిన మేడారం ఉద్వేగభరిత వాతావరణంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క కాల్పులు జరిపి తల్లిని ఆహ్వానించిన జిల్లా ఎస్‌పి శబరీష్...

పట్టపగలు నోయిడా లో దారుణం..

నోయిడా : నోయిడా సెక్టార్ 104లో ఒక వ్యక్తిని అతని కారులోనే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు శుక్రవారం కాల్చి చంపారు. సూరజ్ భాన్ జిమ్ నుంచి కారులో తిరిగి వస్తుండగా గుర్తు...
Gangster Sanjeev Jeeva Shot Dead On Lucknow Court

ఉత్తర్ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌: లక్నో సివిల్ కోర్టు ఆవరణలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి అలియాస్ 'జీవా' కాల్చి చంపబడ్డాడు. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ...
BSF shot down a Pakistani drone

పాక డ్రోన్‌ను కూల్చేసిన బిఎస్‌ఎఫ్

చంఢీగర్: పంజాబ్‌లోని అమృతసర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్‌ఎఫ్)కు చెందిన దళాలు క్రవారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశాయి. పాక్ భూభాగం నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో డ్రోన్‌ను కూల్చేశామని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు....
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...

Latest News