Home Search
నిరర్థక ఆస్తుల - search results
If you're not happy with the results, please do another search
క్షీణించిన ఎస్ బిఐ లాభం..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.9,164 కోట్ల నికర లాభాన్ని...
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.6,071 కోట్లు
న్యూఢిల్లీ : డిసెంబర్ ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 3.7 శాతం పెరిగి రూ.6,071 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం...
హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభం రూ.16,373 కోట్లు
గతేడాదితో పోలిస్తే 34 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి క్యూ3 ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ నికర లాభం...
మీరేం న్యాయం చేస్తారు?..రాహుల్ యాత్రపై బిజెపి మీనాక్షి
న్యూఢిల్లీ : రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రను బిజెపి తేలిగ్గా తీసిపారేసింది. ఇది ఉత్తి నినాద ఆర్భాట తంతు, ఇటువంటి వాటితో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టలేదు. మోసగించలేదు అని కేంద్ర మంత్రి,...
కోటక్ మహీంద్రా బ్యాంక్కు కొత్త బాస్..
ముంబయి: కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి కం సిఇఓగా అశోక్ వాశ్వానీ నియమితులయ్యారని బ్యాంకు శనివారం ప్రకటించింది. ఈ బ్యాంక్ వ్యవస్థాపక ఎండీ కం సీఈఓగా ఉదయ్ కొటక్ ఇటీవల రాజీనామా...
గోప్యత పేరిట గుప్పెట?
సంపాదకీయం: దేశ మొట్టమొదటి డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును బుధవారం నాడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడంతోనే ఇది పూర్తి చట్ట...
బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం రూ.4070 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో87.62 శాతం వృద్ధితో రూ.4070.1కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.2,168.1...
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం మూడు రెట్లు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్జూన్) బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం మూడు రెట్లు పెరిగింది. బ్యాంక్ నికర లాభం రూ.1,551 కోట్లతో...
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం రూ.2,124 కోట్లు
ముంబై : జూన్ 30 ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం రూ.30.2 శాతం పెరిగి రూ.2,124 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం...
ఘరానా దోపిడీ!
సంపాదకీయం: గత ఐదేళ్ళలో బ్యాంకులు రూ. 10 లక్షల కోట్లకు పైగా తిరిగి రాని అప్పులను నిరర్థక ఆస్తులుగా పరిగణించి పక్కన పెట్టినట్టు (రైటాఫ్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
ఆర్బిఐ పిసిఎ నుంచి సిబిఐ ఎగ్జిట్!
న్యూఢిల్లీ : ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిబిఐ)ను ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తన పిసిడి(తక్షణ దిద్దుబాటు చర్య) ఆంక్షలను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదు...
తగ్గిన ఎస్బిఐ నికర లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిన...
ఆరున్నర ఏళ్లలో బ్యాంకులు రూ.7.34 లక్షల కోట్లు రికవరీ
కేంద్రమంత్రి భగవత్ కరాద్ వెల్లడి
న్యూఢిల్లీ : గత ఆరున్నర ఏళ్ల కాలంలో బ్యాంకులు దాదాపు రూ.7.34 లక్షల కోట్లను రికవరీ చేశాయని ప్రభుత్వం పార్లమెంట్లో పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్...
యూనియన్ బ్యాంక్ లాభం మూడు రెట్లు పెరిగింది
క్యూ2 నికర లాభం రూ.1,526 కోట్లు
హైదరాబాద్ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ.1,526 కోట్లతో మూడు రెట్లు పెరిగింది....
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి
ఈ ఎజెండా కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి
ఎగుమతి పరిశ్రమపై దృష్టి పెట్టండి
సైన్రైజ్ సెక్టార్కు సహాయం అవసరం
బ్యాంక్లకు సూచించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ముంబై : అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని, ‘ఒక...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
కెనరా బ్యాంక్ లాభం మూడు రెట్లు
క్యూ1లో రూ.1,177 కోట్ల లాభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ అద్భుతంగా రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.1,177 కోట్లతో...
16 శాతం పెరిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభాలు
జూన్ త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం
ముంబయి: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ జూన్తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.7,729.6 కోట్ల నికర లాభం...
చైనాకు బుద్ధి చెప్పడం ఎలా?
జూన్ 15, 2020 తేదీ భారతీయులు చైనాను క్షమించరాని తేదీ. గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడి చేసి అత్యంత అనాగరికంగా 20 మంది సైనికులను హతమార్చింది. యావత్తు దేశం నిర్ఘాంతపోయింది....