Home Search
నెమళ్లు - search results
If you're not happy with the results, please do another search
అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి
చేర్యాల: అనుమానస్పద స్థితిలో 21 నెమళ్లు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని తహశీల్దార్ కార్యాయలం సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద చోటు చేసుకుంది. స్థానిక రైతు దాసరి...
వేటగాళ్ల విషప్రయోగం: ఎనిమిది నెమళ్లు మృతి
మంచిర్యాల: వేటగాళ్ల విష ప్రయోగాలకు మూగజీవాలు కనుమరుగవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నన్పూర్ మండలం శ్రీరాంపూర్ అటవీప్రాతంలో వేటగాళ్ల విషప్రయోగంతో ఎనిమిది నెమళ్లు చనిపోయాయి. నెమళ్ల మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
విషపు ఆహారం తిని 29 నెమళ్లు మృతి
జైపూర్: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా మిత్దియా గ్రామంలో 29 నెమళ్లు విషపు ఆహారం తిని చనిపోయాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మిత్ దియా గ్రామ శివారుల్లో 26 నెమళ్ల...
మహిళా బిల్లుకు జై..
న్యూఢిల్లీ : తీవ్రస్థాయి, వాడివేడి చర్చల అనంతరం బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే ఉద్ధేశంతో ఈ బిల్లును కేంద్ర...
ఆపదలో ఉన్న వన్యప్రాణులను కాపాడేందుకు ప్రత్యేక రక్షణ వాహనం
హైదరాబాద్ : ఆపదలో ఉన్న వన్య ప్రాణులు, పక్షులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ సరికొత్త రక్షణ వాహనాన్ని (రెస్క్యూ వెహికిల్) అందుబాటులోకి తెచ్చింది. సిఎస్ఆర్ సామాజిక బాధ్యతలో భాగంగా సెక్రటేరియట్ కేంద్రంగా...
అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు
గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా వేసవిలో కార్చిచ్చు ప్రభావం వన్యప్రాణులపై పడుతోంది. గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి అవుతున్నాయి. ఇటీవల శ్రీశైలం హైదరాబాద్ రహదారికి...
ఓయూలో ఆక్సిజన్ పార్కు ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు సమీప ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఎ...
ఓయూలో ఆక్సిజన్ పార్కు ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్
హైదరాబాద్ : పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు సమీప ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా...
రాష్ట్రస్థాయిల్లో సమగ్ర వ్యవసాయ విధానం
పర్యావరణహితంగా పంటల సాగు
ఖర్చులు తగ్గిస్తేనే లాభదాయకం
రైతు స్వరాజ్యవేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు చట్టాలను రద్దు చేసి, రాష్ట్రానికో సమగ్ర వ్యవసాయ విధానం ఉండేలా కృషి జరగాలని రైతు స్వరాజ్య...
ముందుగానే మేలుకున్న రాష్ట్ర ప్రభుత్వం
బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
1300 మందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు, వలస పక్షులపై నిఘా
చనిపోయో కోళ్ళ శాంపిల్స్ను విబిఆర్ఐకి పంపించాలి
సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మన...
పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది
మంబాపూర్, నల్లవెల్లి
అటవీ ప్రాంతాలు దత్తత
తీసుకున్న హెటిరో సంస్థ
అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి
మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు...