Saturday, April 27, 2024
Home Search

పడవ బోల్తా - search results

If you're not happy with the results, please do another search
Bapatla Nizampet Harbour

పడవ బోల్తా: ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

నిజాంపట్నం: బాపట్ల జిల్లా నిజాంపేట హార్బర్‌లో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడడంతో ముగ్గురు గల్లంతయ్యారు. మృతులు తల్లి సాయి వర్ణిక, చిన్నారులు తరుణ్, తనీష్‌గా గుర్తించారు. నిజాంపట్నం హార్బర్ దగ్గర...
30 people are missing after two boats

సముద్రంలో పడవలు బోల్తా… 30 మంది గల్లంతు

రోమ్ : ఇటలీ సముద్ర తీరంలో ఘోర విషాదం సంభవించింది. మధ్యధరా సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు లాంపేడుసా ద్వీపానికి సమీపాన బోల్తా పడి 30 మంది గల్లంతయ్యారు. 57 మందిని...

ఫిలిప్పీన్స్‌లో పడవ బోల్తాపడి 30 మంది మృతి

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని రైజాల్ ప్రావిన్స్‌లో ఓ ప్రయాణికుల పడవ బోల్తాపడిన ప్రమాదంలో దాదాపు 30 మంది మృతి చెందారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. తుపాను గాలులకు పడవ...

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా..

హైదరాబాద్ : నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందగా మరోకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. వివరాలు 12 మంది...
Boat capsizes in Avuku Reservoir

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా… కానిస్టేబుల్ కూతురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో విహారయాత్రలో విషాదం నెలకొంది. అవుకు రిజర్వాయర్‌లో 12 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రసూల్ కుమార్తె దుర్మరణం చెందింది.  మర...

మానేరులో పడవ బోల్తా..ఏడుగురు గల్లంతు

పాట్నా: పడవ బోల్తా పడి ఏడుగురు గల్లంతైన ఘటన బిహార్ రాష్ట్రంలోని పట్నాజిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. పట్నా జిల్లా మానేరు జలాశయంలో  4 మందితో వెళ్తుండగా...
6 dead as 2 boats capsized in Sileru river in AP

ఎపిలో విషాదం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా.. ఆరుగురి మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీలేరు నదిలో రెండు నాటుపడవల బోల్తా ఘటనలో గల్లంతైన 11 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా మంగళవారం రాత్రి...
3 Members dead in boat capsize in Odisha

పడవ బోల్తా: ముగ్గురు గల్లంతు…

భువనేశ్వర్: నాటు పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతైన సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా చిత్ర కొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......

కొమురంభీం జిల్లాలో పడవ బోల్తా: మహిళ మృతి

  చింతలమనేపల్లి: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం కోయపల్లి రేవు దగ్గర సోమవారం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తాపడడంతో మహిళ మృతి చెందింది. గజ ఈతగాళ్లు ఐదుగురిని...
Boat sunk in Jhelum river

జీలం నదిలో మునిగిన పడవ: నలుగురు జలసమాధి

శ్రీనగర్: కశ్మీర్‌లోని జీలం నదిలో మంగళవారం పడవ బోల్తాపడడంతో నలుగురు జలసమాదయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయడపడడంతో ఆస్పత్రికి తరలించారు. పడవ 11 మంది ప్రయాణికులతో గందర్ బాల్ నుంచి...

నైజీరియా పడవ ప్రమాదం లో 17 మంది మృతి

అబూజా: ఆఫ్రికా లోని నైజీరియాలో బెన్యూ నదిలో పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందగా, మరో 70 మంది గల్లంతయ్యారు. తారాబా రాష్ట్రం లోని అర్డోకోలా జిల్లాలో దేశం లోనే...
Boat capsizes in Kerala

కేరళలో పడవ ప్రమాదం.. 11మంది పర్యాటకుల జలసమాధి

తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మల్లాప్పురం జిల్లాలోని తనూర్ వద్ద పర్యాటకులతో కూడిన పడవ ప్రయాణ దశలో బోల్తా పడింది. దీనితో 11...

పడవ ప్రమాదం.. 11 మంది జలసమాధి

తిరువనంతపురం : కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మల్లాప్పురం జిల్లాలోని తనూర్ వద్ద పర్యాటకులతో కూడిన పడవ ప్రయాణ దశలో బోల్తా పడింది. దీనితో...
24 killed after boat drowned in Bangladesh

బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం.. 24 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మృతి చెందారు. మరో 30మంది గల్లంతయ్యారు. ఉత్తర...
10 killed in boat accident in China

చైనాలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి

  బీజింగ్: చైనాలో జరిగిన పడవ ప్రమాదంలో పదిమంది చనిపోగా, ఐదుగురు గల్లంతయ్యారు. గ్విజోవ్ రాష్ట్రం లివ్‌ప్యాన్‌ష్యు నగరం సమీపంలోని జాంగ్కే నదిలో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఈ...
57 killed in Libyan boat accident

లిబియా తీరంలో ఘోర పడవ ప్రమాదం : 57 మంది మృతి

కైరో : ఆఫ్రికా వలసదారులతో వెళ్తున్న పడవ సోమవారం ప్రమాదవశాత్తు లిబియా తీరంలో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో దాదాపు 57 మంది మృతిచెందినట్టు భావిస్తున్నామని యుఎస్ మైగ్రేషన్ అధికారి తెలిపారు....
One Member dead in boats roll over

మునిగిన రెండు నాటు పడవలు… ఒకరు మృతి… 8 మంది గల్లంతు

అమరావతి: సీలేరు నదిలో రెండు నాటు పడవలు మునిగిపోవడంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గల్లంతైన సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కెందుడుగ వద్ద జరిగింది. వైజగ్ నుంచి...
Seven Dead in Indonesia Boat Accident

జావా ద్వీపంలో పడవ ప్రమాదం

జకార్తా: జావా ద్వీపంలోని రిజర్వాయర్‌లో పర్యాటకులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఓవర్‌లోడ్ అయిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇండోనేషియన్లు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. బోయోలాలి రీజెన్సీలో ప్రయాణికులు శనివారం...

10 మంది స్కూలు విద్యార్థుల జలసమాధి

పాట్నా : చదువుకోవడానికి వెళ్లుతున్న బీహార్ చిన్నారి విద్యార్థులు జలసమాధి చెందారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గురువారం భాగ్‌మతి నదిలో స్కూలు విద్యార్థులతో వెళ్లుతున్న పడవ బోల్తా పడిన ఘటనలో పది మంది వరకూ...
22 Members dead in Boat accident

కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చెరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. గత...

Latest News

100% కుదరదు