Home Search
పర్యాటక ప్రదేశాలు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ...
విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం
సింగపూర్కు చెందిన ప్రమోషనల్ డిజిటల్ సంస్థ యూనిక్యూ ప్రతినిధులతో సమావేశం
సిఎం కెసిఆర్ పర్యాటకాభివృద్ది పెద్ద పీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన టూరిజం...
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి తమ విదేశీ పర్యటన
ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ స్టడీ టూర్ లక్ష్యం
దక్షిణ కొరియా పర్యటనలో పర్యాటక మంత్రి శ్రీనివాస్ వెల్లడి
ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన దక్షిణ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్
హైదరాబాద్ :...
పర్యాటక రంగానికి పెరుగుతున్న రద్దీ
కొవిడ్ తర్వాత భారీగా వెళ్తున్న
పర్యాటకులు ఏప్రిల్ 21 నుంచి
తెరుచుకుంటున్న చార్ధామ్
రూ. 31,999లతోనే ఆర్వి ట్రావెల్స్
బ్యాంకాక్ టూర్ సదవకాశం
‘ధమాకా స్పెషల్ ఆఫర్’లతో
ఆకట్టుకుంటున్న ట్రావెల్స్ సంస్థలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుముక పర్యాటక...
పర్యాటక రంగానికి పూర్వ వైభవం : మంత్రి శ్రీనివాస్గౌడ్
హెచ్ఐసిసిలో టిటిఎఫ్ ప్రదర్శన
హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యటకాభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి....
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం : శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో దేవరకొండ కోట...
తెలంగాణ ఘన పర్యాటకం కేంద్రానికి పట్టదా?
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి అర్హులు లేరా?
ప్రధాని మోడీని, అమిత్ షాను నిలదీసి అడిగానని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి
రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని కేంద్రం చిన్నచూపు చూస్తోంది
ఈ విషయంలో ఇటీవల...
పర్యావరణం మీద పర్యాటక కత్తి!
కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్ను సందర్శించిన మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ కొరియాలోనీ యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ బి ఓ షోను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు...
దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్ను సందర్శించిన రాష్ట్ర మంత్రులు
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ కొరియా లోనీ యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మ్యూజికల్ ఫౌంటెన్ బి ఓ షోను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల...
భోపాల్ నుండి 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
హైదరాబాద్ : ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భోపాల్ నుండి ప్రారంభం చేయనున్నారు. ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను భోపాల్ ( రాణి కమలాపతి)...
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు...
తెలంగాణ టూరిజం @ రూ. 100 కోట్ల టర్నోవర్
హైదరాబాద్ : తెలంగాణ టూరిజం రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించిందని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు పర్యాటక భవన్ లో బుధవారం తెలంగాణ పర్యాటక...
వేసవికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి కూడా...
వేసవికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిదిలకు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈసారి...
‘గంగా విలాస్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్లో కొత్త తరం పర్యాటకానికి ఇది నాంది పలుకనుంది. కొత్తగా...
మానవ స్వార్థం జోషి మఠ్కు శాపం
దాదాపు 50 సంవత్సరాల క్రితం సమర్పించిన మిశ్రా కమిటీ నివేదిక నిజాలు నేడు జోషిమఠ్ సంఘటనలు ద్వారా వాస్తవ రూపం దాల్చినాయి. గత ఐదు రోజులుగా ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ గ్రామం...
12 సంవత్సరాలలోపు పిల్లలకు ఆర్టిసి ప్రత్యేక ఆఫర్
హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 12 సంవత్సరాలు లోపు పిల్లలకు ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ.100...
దక్కన్ పీఠభూమి అందాలకు ఫిదా..
నూతనోత్తేజంతో రాష్ట్ర పర్యాటక రంగం
మన సంస్కృతి,మన సంప్రదాయం, -మన పర్యాటకం
ఎనిమిదేళ్లలో 63.51 కోట్ల మంది దేశీయ పర్యాటకుల సందర్శన
2014 నుంచి రాష్ట్రాన్ని సందర్శించిన 1.35 లక్షల విదేశీ పర్యాటకులు
హరిత హోటల్స్తో ఆకట్టుకుంటున్న రాష్ట్ర...