Home Search
పర్యావరణశాఖ - search results
If you're not happy with the results, please do another search
కొమురవెల్లి మల్లన్నకు తలంబ్రాలు సమర్పించిన మంత్రులు
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయ కల్యాణమండపంలో కల్యామహోత్సవం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కల్యాణమహోత్సవంలో రాష్ట్ర రవాణా, బిసి...
ఒడిశాలో అత్యంత అరుదైన నల్ల పులులు
న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అవన్నీ ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లోనే కనిపించాయని ప్రభుత్వం గురువారం పార్లమెంట్కు తెలియచేసింది. అత్యంత అరుదైన నల్ల పులులు ఒడిశాలోని సిమిలిపాల్ పులుల...
కేంద్రం తీరుతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోజాప్యం
ఆందోళనలో అధికారులు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్కు అనుమతులు జారీ చేయాకుండా మోకాలడ్డుతోందని...
కేంద్రం తీరుతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోజాప్యం
హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్కు అనుమతులు జారీ చేయాకుండా మోకాలడ్డుతోందని కొంత...
వారణాసి హోటల్ రూమ్ నుంచి మంత్రి లగేజీ తొలగింపు
వారణాసి: బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్కు వారణాసి లోని ఓ హోటల్లో అవమానం జరిగింది. ఆయనకు చెందిన లగేజీని ఆయనకు తెలియకుండానే నిర్లక్ష్యంగా రూమ్ నుంచి తొలగించారు. కాశీ విశ్వనాధుడి దర్శనానికి...
ఆ రాష్ట్రంలో సిఎం కన్నా మంత్రులే ధనవంతులు..
పాట్నా: ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తమ ఆస్తుల నికర విలువ రూ.75.53లక్షలుగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఆస్తుల విలువకంటే ఇది రూ.18వేలు అదనం. బిహార్ సిఎం నితీశ్తోపాటు కేబినెట్ మంత్రులు డిసెంబర్ 31నాటికి తమ...
ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిషేధం సాధ్యం
అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యేక కార్యచరణ
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యుపి)...
జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ ప్రపంచ అటవీ దినోత్సవం శుభాకాంక్షలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవివైవిధ్యాన్ని కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ అటవీ...
అటవీశాఖ కొత్త సారధిగా ఆర్.ఎం. డోబ్రియల్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్)గా రాకేష్ మోహన్ డోబ్రియల్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం పిసిసిఎఫ్ ఆర్.శోభ పదవీ విరమణ పొందడంతో డోబ్రియల్కు ఈ బాధ్యతలతో...
జూ పార్క్లో రేపు సిసి కంట్రోల్ రూమ్ ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని నెహ్రు జూపార్కులో సిసి కెమెరా కంట్రోల్ రూమ్ను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జూపార్కును మంత్రి సందర్శించనున్నారు. జూపార్క్లో సిసి...
రామ్సర్ జాబితాలో మరో నాలుగు ప్రాంతాలకు గుర్తింపు
దేశానికి గర్వకారణం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలోని మరో నాలుగు ప్రాంతాలను రామ్సర్ జాబితాలో చేర్చడం గర్వకారణమని ప్రధాని మోడీ ట్విట్ చేశారు. సహజ ఆవాసాలను సంరక్షించుకుంటూ వచ్చిన భారత సంప్రదాయాలకు ప్రతీకగా...
మూడేళ్లలో అడవుల దహనం
ఘటనలు పెరిగాయి: కేంద్రం
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో దేశంలో అడవుల దహనానికి సంబంధించిన సంఘటనలు రికార్డుస్థాయిలో పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 నవంబర్ నుంచి 2021 జూన్ వరకు 3,45,989 సంఘటనలు...
పాలమూరు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఉదండాపూర్ రిజర్వాయర్కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట(బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషన్ దారుడు...
ఎపి ప్రాజెక్టుపై ఎన్జీటిలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా తనిఖీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కోరింది. చెన్నై లోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ధర్మాసనంలో రాయలసీమ...
ముంబయి ఆరేలోని 800 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిన ఉద్ధవ్ థాకరే
పర్యావరణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
ముంబయి: ఆరే కాలనీలోని 800 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో కార్షెడ్ను వ్యతిరేకిస్తూ నిరసన...
దేశంలోని టైగర్ రిజర్వుల్లో 1923 పులులు
న్యూఢిల్లీ: దేశంలోని టైగర్ రిజర్వుల్లో మొత్తం 1,923 పులులున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్టు తెలిపింది. కార్బెట్ టైగర్ రిజర్వ్లో 231,...
రాజుగారూ ఏడుగురు కొడుకులు
అనగనగా ఒక రాజు గారు వుండేవారు.
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు కలిగారు.
ఏడుగురు కొడుకులు పెద్దయ్యాక ఒక రోజు పల్లెటూరికెళ్లారు.
ఆ పల్లెటూరి వాళ్లు ప్రేమతో ఇచ్చిన ఏడు విత్తనాలు తీసుకొని వచ్చారు.
ఏడుగురు రాజకుమారులూ ఏడు...