Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
పశ్చిమ బెంగాల్లో కాల్పుల కలకలం..
పశ్చిమ బెంగాల్లో కాల్పుల కలకలం రేపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాట్పారాలో తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. హత్యాయత్నంలో భాగంగా ఏడు రౌండ్లు...
పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ తుదిశ్యాస విడిచారు. 2000 నుంచి 2011 వరకు...
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో 15 మంది మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దాంతో ఇప్పటికి 15 మంది మృతి చెందగా, 60 మందకి...
పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని న్యూజల పాయ్గురిలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాంచనజంగ ఎక్స్ప్రెస్-గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను తాకొచ్చు
న్యూఢిల్లీ: తుఫాను రెమాల్ 110-120 కిమీ. వేగంతో గాలులను, గంటకు 135 కిమీ వేగంతో పెను గాలులను సృష్టించగలదని అంచనా. ఇది ఉష్ణమండల తుఫాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) తుఫానులను...
పశ్చిమ బెంగాల్లో గసగసాల సాగుకు అనుమతించాలి: మమత
కోల్కతా: గసగసాల సాగును అనుమతించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బెంగాలీ వంటకాలలో గసగసాలు వాడడం, రుచికరమైన వంటకాలు తయారుచేయడం అంతర్భాగమని ఆమె అన్నారు. కొన్ని రాష్ట్రాలలోనే పండిస్తున్నందున...
పశ్చిమ బెంగాల్ లో నకిలీ నోట్లతో నేరస్థుడి పట్టివేత
మాల్డా: పశ్చిమ బెంగాల్ లోని మాల్డాలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఓ నకిలీ కరెన్సీ రాకెటీర్ ను పట్టుకుంది. ఎంటలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. అతని వద్ద నుంచి రూ. 4...
పశ్చిమ బెంగాల్లో పది మంది సజీవ దహనం
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్కు చెందిన రామ్పుర్హత్లోని బగుటి గ్రామంలో పంచాయతీ నాయకుడు భడు షేఖ్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యాక కనీసం 10 మందిని సజీవంగా తగులబెట్టారు. రెచ్చి పోయిన జనం అనేక...
పశ్చిమ బెంగాల్ లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం…
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్...
పశ్చిమ బెంగాల్ లో 3 గంటల వరకు 70 శాతం పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐదో విడత పోలింగ్ కోసం...
పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో జాల్ పజ్ గురి జిల్లా ధుప్ గురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది...
పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు కన్నుమూత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్కతా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్...
పశ్చిమ బెంగాల్లో జూలై 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
కొల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది. రాష్ట్రంలో పలు సడలింపులతో వచ్చే నెల(జూలై) 31వ తేదీ వరకు...
పశ్చిమబెంగాల్లో పోలింగ్ వాహనాలకు జీపీఎస్
కోల్కతా: ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్లో అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు...
పశ్చిమబెంగాల్ ఎమ్ఎల్ఎల వేతనం పెంపు
కోల్కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎల్ఎలు, మంత్రుల వేతనాలను నెలకు మరో రూ. 40 వేలు వంతున పెంచింది. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఈమేరకు ఎమోల్ మెంట్స్ (సవరణ) బిల్లు 2023...
పశ్చిమ్ బెంగాల్లో రైలు ప్రమాదం..
పశ్చిమ్ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఓండా స్టేషల్ సమీపంలోని బంకురా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో గూడ్స్ రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి....
జహంగీర్పురి హింస: పశ్చిమబెంగాల్లో కీలక నిందితుని అరెస్ట్
న్యూఢిల్లీ : జహంగీర్పురి మతపర హింసాత్మక సంఘటనల కేసులో కీలక నిందితుడని పశ్చిమబెంగాల్లో గురువారం అరెస్టు చేశారు. నిందితుడు ఫరీద్ అలియాస్ నీటుగా గుర్తించారు. మతపరమైన అల్లర్లలో నిందితుడు ప్రధాన పాత్ర వహించాడని,...
పశ్చిమబెంగాల్ 4 మున్సిపల్ కార్పొరేషన్లలో టిఎంసి క్లీన్స్వీప్
ప్రజలకు సిఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు
కోల్కతా : తొమ్మిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ( టిఎంసి) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయభేరీ మోగించింది. ఈనెల...
పశ్చిమ్ బెంగాల్ లో ఆంక్షలు.. రేపటి నుంచి విద్యాసంస్థలు బంద్
కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ తరహా ఆంక్షలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలను...