Home Search
పాడిపరిశ్రమ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన మదర్ డెయిరీ పాలకవర్గం...
వంట నూనెల దిగుబడి వృద్థికి తిరగమోత
న్యూఢిల్లీ : దేశానికి సర్వదా అత్యంత కీలకం, ఆయువుపట్టు అయిన వ్యవసాయరంగం ప్రగతిని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. వంటనూనెలు విభాగంలో దేశం స్వయం సమృద్థి చెందాల్సి ఉంటుంది. ఇందుకు చమురు...
పిఎం కిసాన్ యోజన పరిధిలో 12 కోట్ల మంది రైతులకు సాయం
రైతులు దేశానికి అన్నదాతలు, వీరికి ప్రతి ఏటా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పరిధిలో వారి చేతికే అందేలా ఆర్థిక సాయం అందుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. 11.8 కోట్ల మంది అన్నదాతల...
వరల్డ్ డెయిరీ సమ్మిట్లో మహిళా డెయిరీ ఫార్మర్స్ కు అవార్డు
న్యూఢిల్లీ: చికాగోలో జరుగుతున్న ప్రపంచ పాడిపరిశ్రమ సదస్సు వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తూ తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయ పాదాల చెంత వున్న భారతీయ మహిళా డెయిరీ సంస్థ శ్రీజ,...
తెలంగాణ ఏర్పడ్డాక చేపల ఉత్పత్తి గణనీయం: కలెక్టర్ రాజర్షి షా
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకముందు చేపలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకునే వారమని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత మత్స అభివృద్ధి పథకం కింద...
అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై అవగాహన కల్పించాలి
జనగామ : అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై అవగాహన కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులందరినీ ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేయించి వారికి సామాజిక భద్రత...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు
గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు
కమిటీహాల్స్, మల్టిపర్పస్పంక్షన్హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని
మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స,...
రూ.1.85 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వే సేలా రూ.1,85,326.68కోట్ల తో 2023-24కు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గురువారం మారియట్ హోటల్లో...
పొంగుతున్న ‘పాల ధర’
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వర్గం ఆ వర్గం అన్నతేడా లేకుండా.. వయసులతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుంచి పండు ముదుసళ్ల దాక అందరికీ అత్యంత పోషక విలువలతో కూడిన ఆహారం అందించే పాల ఉత్పత్తుల...
అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు: తలసాని
హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో...
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు బడుల్లో వసతులు: మంత్రి తలసాని
హైదరాబాద్: అందరికి విద్య అందించాలనే లక్షంతో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సుల్తాన్బజార్లోని...
పిఎం కిసాన్ పథకం కింద రూ.21వేలకోట్లు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 11 విడుత నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో గరీబ్...
వ్యవ’సాయం’ 50వేల కోట్లు?
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రూపురేఖలను మార్చే రాష్ట్ర బడ్జెట్లో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. గత నెల రోజులుగా వివిధ శాఖలకు సం బంధించి నిధుల అవసరాలు , పథకాల...
నదుల పునరుద్ధరణ
అదే లక్షంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్ మూసీ నీళ్లు తాగించి చూపుతాం
మూసీ పునరుద్ధరణ పనులకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసిన సిఎం కెసిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ సాగునీరు ప్రాజెక్టు...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
కెసిఆర్ పుణ్యం, ‘సాగులో’ అగ్రగణ్యం
రైతు కష్టం తెలిసిన కెసిఆర్ ప్రత్యేక దృష్టితో నిర్విరామంగా కృషి చేయడంతోనే వ్యవసాయరంగంలో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానాన్ని అలంకరించింది, 201112 నుంచి 201920 మధ్య దశాబ్దకాలంలో తెలంగాణ వ్యవసాయరంగంలో 6.59 వృద్ధిని...
వాసాలమర్రి దళితుల ఖాతాల్లో రూ.6.6కోట్ల జమ
దళితుల ఖాతాలో జమైన రూ.10లక్షలు..
సిఎం కెసిఆర్ దేవుడు అని లబ్ధిదారుల నీరాజనాలు
క్షేత్ర స్థాయి అవగాహన సదస్సులో దళిత బందు లబ్ధిదారులు
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి...
బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ,మత్య,పాడిపరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ నెల 25న సికింద్రాబాద్...
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. ప్రధానికి కృతజ్ఞతలు
టార్గెటుపై విశ్వాసాలు
మన్సుఖ్ ముందు కరోనా సవాలు
రైలు, ఐటి బాధ్యతల్లో వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా నియుక్తులైన మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు...
‘నాపంట’ పేరుతో యువ శాస్త్రవేత్తల వేదిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు తగిన పరిష్కారం చూపేందుకు యువశాస్త్ర వేత్తలు ముందుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు....