Saturday, April 20, 2024
Home Search

పురుగు మందు తాగి ఆత్మహత్య - search results

If you're not happy with the results, please do another search
Adilabad Gudihatnoor

భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త పురుగుల మందు తాగి

ఆదిలాబాద్: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పది నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన పల్లవిని కొల్హరి గ్రామానికి...

పురుగుల మందు తాగి నవ దంపతుల ఆత్మహత్య

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్, పల్లవి అనే నవ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్‌ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్‌ఐతోపాటు...
Lorry hit 2 Sisters in Eluru District

మంథనిలో విషాదం.. పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని నెల్లిపల్లి గ్రామంలో దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...
Couple Commits Suicide with Poison in Jangaon

జనగామలో పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం..

జనగామ జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గురు, సునీత అనే భార్యభర్తలు ఇద్దరు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే భార్యభర్తులను చికిత్స కోసం...

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

నల్గొండ:మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం నలగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన...

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుల తాగి ఆత్మహత్య

కోహీర్: మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లిగ్రామంలో చిన్న హైదరాబాద్ వార్డు జహీరాబాద్ పట్టణానికి చెందిన పస్తాపూర్ అశోక్ జీవితంపై విరక్తి చెంది తన అత్తగారి గ్రామమైన మాచిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం 9గంటలకు పురుగుల మందుల...

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పాల్వంచ టౌన్ : పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... గుండాల మండలం కాచనపల్లికి చెందిన ఎరుకల లింగయ్య కుటుంబం...

పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

సుల్తానాబాద్ :మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. వివరా ల్లోకి వెళితే సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి...

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

దండేపల్లిః మండలంలోని కర్నపేట గ్రామానికి చెందిన ఆజ్మీర మౌనిక(౩౦)కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి....
Man commits suicide after drinking pesticide

ప్రాణం తీసిన అప్పు… పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

  అక్కన్నపేటః అప్పుల బాధ తాళలేక తీవ్ర మనోవేదనకు గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ...

కూతురికి పురుగులమందు తాగించి తల్లి ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం: కన్న కూతురికి పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లి మండలం రాజ్ పేటలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబీకులు పాల్వంచలోని...
Engineering student commits suicide in dundigal

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

హనుమకొండ: ఆన్ లైన్ బెట్టింగులకు మరో యువకుడు బలయ్యాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లకపల్లిలో పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రామకృష్ణరెడ్డిగా గుర్తించారు. బాధితుడు ఆన్ లైన్ బెట్టింగ్...

పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

హైదరాబాద్: అప్పుల బాధలు తాళలేక ఓ దంపతులు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాంతం కుర్మల్‌గూడలో జరిగింది....
Suspicious death of NRI family in Visakhapatnam

పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

సికింద్రాపూర్: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రపూర్ శివారులో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరుకి చెందిన...
Telangana farmers

తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య

కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
MDMK MP Suicide Attempt after Ticket Denied

టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపి

చెన్నై: సాధారణంగా ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆ అభ్యర్థి పార్టీ ఫిరాయించడం లేదా స్వతంత్రంగా పోటీకి దిగడం జరుగుతుంది. కానీ పార్టీ మళ్లీ టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన...
Mancherial nennel

కలిసి ఉండలేమని తెలిసి ప్రియురాలు ఉరేసుకుంది… ప్రియుడు ఆత్మహత్య

మంచిర్యాల: పాఠశాలలో ఉన్నప్పుడు ప్రేమ చిగురించడంతో యుక్త వయసు వచ్చాక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమపెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఉరేసుకుంది. ఈ విషయం తెలిసిన భగ్న...
Tragedy in Mancherial district

మంచిర్యాల జిల్లాలో విషాదం.. లవర్స్ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు చోట్ల ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా ఉరి వేసుకుని సంగీత(21) ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసి ప్రియుడు...

క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య

కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్‌కు చెందిన రాగుల...
Andhra Pradesh East Godavari

అనుమానం… క్షణికావేశం… భార్యను చంపి… భర్త ఆత్మహత్య

అమరావతి: అనుమానంతో భార్యను చంపి అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపుసావరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........

Latest News