Home Search
పోషకాలు - search results
If you're not happy with the results, please do another search
అవగాహనే ఆటిజానికి అసలు చికిత్స
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పని చేయవచ్చు. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం....
మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం తప్పనిసరి
ఒక సర్వే ప్రకారం, కొవిడ్-19 మహమ్మారి తర్వాత దాదాపు ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు వ్యాయామాలు చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. బలం, ఓర్పు మెరుగుదల వంటి అనేక ప్రయోజనాలను సాధారణ వ్యాయామం...
‘గ్లకోమా’ అంధులకు మళ్లీ చూపు
సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అన్నది మనకు తెలిసిందే. కంటిచూపు లేకుంటే బ్రతుకే అంధకారం. కంటిచూపు సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ...
బాదం పప్పుతో మెరిసే చర్మం, మధుమేహ నియంత్రణ..
బాదంపప్పుతో తమ రోజును ప్రారంభించే దీర్ఘకాల సంప్రదాయం భారతదేశంలో ఉంది. మన తల్లులు, అమ్మమ్మలు మన రోజువారీ ఆహారంలో బాదంను చేర్చడం యొక్క ప్రాముఖ్యతపై నొక్కిచెప్పారు. బాదము లో విటమిన్ E, మెగ్నీషియం,...
ఎం.ఫిల్ కోర్సు రద్దులో ఔచిత్యం ఉందా?
ఈ అకడమిక్ ఇయ్యర్లో మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ కోర్సుల్లో చేరాలని ఉత్సాహపడుతున్న విద్యార్ధుల అభిలాషను నిరుత్సాహ పరుస్తూ గత నవంబర్ 2022న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆ కోర్సును రద్దు...
బాదంపప్పులతో ఆరోగ్యవంతమైన పండుగ సీజన్ను జరుపుకోండి
కేకులు, కేరింతలు, గాలిపటాలతో కూడిన వేడుకల సీజన్ వచ్చేసింది! పండుగ సీజన్లో విందులు ఖచ్చితంగా మన ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే, అతిగా తినడం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవడం చాలా...
చలికాలంలో వచ్చే వ్యాధులు
శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి పిల్లల నుండి పెద్దల వరకు గజగజ వణుకుతున్నారు,...
అచ్ఛేదిన్ అంటే ఉచిత బియ్యమేనా?
ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్గఢ్ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు...
బాదం పప్పులతో మధుమేహం నివారణ!
నవంబర్ 14, 2023న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకోనుండగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మధుమేహ మహమ్మారి వైపు మళ్లింది. 'డయాబెటిస్ క్యాపిటల్' గా భారతదేశం, ఈ సమస్యకు కేంద్రబిందువుగా ఉంది. ఈ సంవత్సరం...
మధుర ఫలం సీతాఫలం..!
అందుబాటులో పేదోడి యాపిల్, పుష్కలంగా పోషకాలు..మెండుగా ఔషధగుణాలు
నిరుపేదల జీవనోపాధికి తోడ్పాటు, కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
మన తెలంగాణ/పరిగి: పేదోడి యాఫిల్గా పేరుగాంచింది మన ఊరు మధుర ఫలం సీతాఫలం.. ఈ చెట్లు ఊరూరా...
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి ?
రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. ప్రాసెస్ చేయని లేదా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో విటమిన్లు, పోషకాలు, చెక్కు చెదరకుండా ఉంటాయి. తినదగని భాగాలను...
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో ఎన్నో నష్టాలు
రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు.వీటిలో చక్కెర, కృత్రిమ పదార్ధాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రపంచ...
ఇండిగో తిరుగుబాటు
1859లో ప్రారంభమైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్ బిద్రోహో 1860 వరకు ఒక సంవత్సరం పాటు బెంగాల్లో జరిగింది. వాణిజ్యం పేరుతో భారత్లోకి అడుగిడి ఆ తరువాత రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న...
గాల్బ్రైత్ అవార్డు గ్రహీత
ప్రభావవంతమైన అమెరికన్- కెనడియన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్ర్బైత్ పేరు మీద వార్షిక అవార్డును కెనడాలోని మాంట్రియల్లో 2003లో ప్రారంభించబడింది. పరిశోధన, విద్య, ప్రజాసేవలో సాధించిన విజయాలతో రాజనీతిజ్ఞతతో స్కాలర్ షిప్ను ఏకీకృతం...
శాకాహారంతోనే మానవుని జీవితకాలం పెరుగుతుంది
సూర్యాపేట:మానవులు శాకాహారం భూజిస్తే జీవితకాలం పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు ంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటి మూమెంట్, పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్టు హై...
పిడుగుపాటు కారణాలు
వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది....
‘ఉమ్మడి బుల్డోజర్’ సమైక్యానికా!
ఈ ప్రపంచం సృష్టించడం ద్వారా కానీ, పరిణామం చెందడం ద్వారా కానీ ఏర్పడిందని ఎలా భావించినా, దానికొక స్వభావం మాత్రం ఉందనేది వాస్తవం. ఆ స్వభావం భిన్నత్వమే కానీ, ఏకత్వం కాదు. జీవజాలంలో...
పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం
సూర్యాపేట : పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యమని వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు రేషన్ డీలర్లను సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రేషన్ డీలర్లతో పోర్టిఫైడ్ రైస్ పై...
దేశంలో పెరుగుతున్న నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు..
దేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, డైస్లిపిడెమియా వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDలు) భారం అధికంగా ఉంది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్లు పైబడిన 33,537మంది, గ్రామీణ...
రైతు నేస్తాలు ఆరుద్ర
కాసిపేట:ఆరుద్రలో కనిపించే అరుదైన ఆరుద్రను రైతు నేస్తాలుగా అభివర్ణిస్తారు. నక్షత్రంలో ఆరుద్రకు ఆరవ స్థానం కాగా వ్యవసాయం మొదలు ఆరుద్ర కార్తీతోనే మొదలు అవుతుంది. ఆరుద్రను కొన్ని ప్రాంతాలలో కొన్ని పేర్లుగా పిలుచుకుంటారు....