Saturday, April 27, 2024
Home Search

పౌరులు మరణించారు - search results

If you're not happy with the results, please do another search
Russia missile attacks on Ukraine

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 10 మంది పౌరులు మృతి

20 మందికి గాయాలు కీవ్: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా సుదూర క్షిపణి దాడుల్లో శుక్రవారం కనీసం 10 మంది పౌరులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది....
Ukraine-Russia War

ఇకనైనా ఈ యుద్ధం ఆగాలి

రష్యా దళాలు పాక్షికంగా ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల నుండి 6 -17 సంవత్సరాల వయసు గల 2,400 మంది ఉక్రేనియన్ పిల్లలను బెలారస్‌కు తీసుకు వెళ్లినట్లు యేల్ విశ్వవిద్యాలయం అధ్యయనం కనుగొంది....

బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దు: ఇజ్రాయెల్‌కు పయనం

వాషింగ్టన్: హమాస్ ఉగ్ర దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం వైట్ హౌస్ నుంచి బయల్దేరారు. అయితే గాజాలోని ఒక ఆసుపత్రిలో భారీ విస్ఫటం...
IAF's MiG-21 Crashes in Rajasthan's Hanumangarh

రాజస్థాన్‌లో కూలిపోయిన మిగ్-21 విమానం: ముగ్గురు మృతి

  జైపూర్: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో సోమవారం భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్--21 యుద్ధ విమానం కూలిపోయి ముగ్గురు పౌరులు మరణించారు. ఇంటిపై కూలిపోవడంతో ఇద్దరు మహిళలతో సహా ఒక వ్యక్తి దుర్మరణం...
Russian rocket attack on Ukraine on Independence Day

స్వాతంత్య్ర దినాన ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి

22 మంది పౌరుల దుర్మరణం కీవ్: స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బుధవారం రాకెట్ దాడులు జరిపాయి. సెంట్రల్ డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలోని చాప్టీన్ రైల్వే స్టేషన్‌పై రష్యా సేనలు జరిపిన రాకెట్...
55 killed by Militants in Burkina Faso

బర్కినా ఫాసోలో జిహాదీల దాడిలో 55మంది మృతి

ఒవాగడోగో(పశ్చిమ ఆఫ్రికా): పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఆదివారం ఇస్లామిక్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 55 మంది పౌరుల మరణించారు. సెనో ప్రావిన్సులోని సీటెంగలో పౌరులుపై ఇస్లామిక్ తీవ్రవాదులుగా...
Rahul Gandhi

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు: రాహుల్ గాంధీ

న్యూ యార్క్ టైమ్స్ కోవిడ్ నివేదికపై ... న్యూఢిల్లీ:  “ప్రభుత్వ నిర్లక్ష్యం” కారణంగా భారతదేశంలో కనీసం 40 లక్షల మంది కోవిడ్ -19 బారిన పడ్డారని, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షలు...
AFSPA withdrawn from Assam soon: Amit Shah

సాయుధ బలగాల చట్ట పరిధి లోని ప్రాంతాలను తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ఎఎఫ్‌ఎస్‌పీఏ (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) పరిధిని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం పరిధి లోని ప్రాంతాలను కుదిస్తున్నట్టు కేంద్ర హోం...
Islamic State militants carry out armed attacks in Iraq and Syria

ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఉగ్రదాడులు

పదుల సంఖ్యలో సైనికుల మృతి బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో జరిపిన సాయుధ దాడుల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ దళాలు జరిపిన వైమానిక...
One Civilian shot dead in Shopian District

షోపియాన్‌ జిల్లాలో కాల్పులు.. పౌరుడు మృతి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో కాల్పులకు మరో పౌరుడు మృతిచెందాడు. ఆదివారం ఉదయం షోపియాన్‌ జిల్లాలోని బాబాపొరా ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఓ పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులకు పాల్పడిన...
Three killed in plane crash in Virginia

వర్జీనియాలో విమానం కూలి ముగ్గురి మృతి

  లెన్సింగ్(యుఎస్): నైరుతి వర్జీనియానిలో ఆదివారం ఒక చిన్న విమానం కూలిపోయిన దుర్ఘటనలో విమానంలో ఉన్న ముగ్గురు వర్జీనియా పౌరులు మరణించారు. ఫయెట్టెవిల్లెలోని ఫాయెట్టె విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో బయల్దేరిన...
jallianwala bagh massacre incident

చీకటి రోజు

1919, ఏప్రిల్ 13 భారత దేశ చరిత్రలో దుర్దినం. బ్రిటిష్ పాలకుల దమనకాండకు పరాకాష్ఠగా, చరిత్ర సాక్ష్యంగా నిలిచిన చీకటి దినం. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటన...
Situation of children in Gaza is dire

గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం

అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ పిల్లవాడు కూడా అవసరమైన సేవలకు మానవతా దృక్పథానికి దూరం కాగూడదు. సాయుధ పోరాటంలో...

ద్వేషభక్తి దేశానికి చేస్తున్న గాయం!

ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి 1931లో విప్లవ వీరుడు భగత్ సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది ఆసఫ్ అలీ. భగత్ సింగ్‌ను శిక్షించడానికి నిరాకరించి,...
Israeli airstrikes on southern Gaza Strip

శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది..

శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది దక్షిణ గాజా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు 50 మందికి పైగా మృతి, పలు భవనాలు నేలమట్టం ఆస్పత్రుల్లో అడుగంటుతున్న ఇంధన నిల్వలు రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది అష్టకష్టాలు రఫా సరిహద్దులు...
Food quality control system in India

మరో యుద్ధం!

ఇజ్రాయెల్‌పై శనివారం నాటి హమాస్ దాడి మొత్తం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. దుర్భేద్య దుర్గాన్నని చెప్పుకొనే ఇజ్రాయెల్ ధీమాకు తూట్లు పడ్డాయి. హమాస్ దాడిలో వందలాది మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలయ్యారు....
Attack on convoy of Chinese engineers in Pakistan Balochistan

పాక్ బలూచిస్థాన్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....
Russia-Ukraine war

రష్యా దాడుల్లో 10 వేల మంది మృతి

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 499 మంది పిల్లలున్నట్టు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్...
Food quality control system in India

అమెరికాలో మరో ఘాతుకం!

అమెరికాలో తుపాకి స్వేచ్ఛ, ట్రిగ్గర్ విశృంఖలత్వం మరి ఎనిమిది మందిని కబళించింది. టెక్సాస్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి ఓ దుండగుడి విచ్చలవిడి కాల్పులకు అక్కడికక్కడే వీరు నేలకొరిగారు. మృతుల్లో హైదరాబాద్‌కు...
America Aishwarya dead body

టెక్సాస్ కాల్పులు: త్వరలో హైదరాబాద్‌కు ఐశ్వర్య మృతదేహం

  హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ మాల్ కాల్పుల ఘటనలో మరణించిన హైదరాబాద్ యువతి ఐశ్వర్య తాటికొండ మృతదేహం త్వరలో భారత్ రానున్నది. టెక్సాస్‌లోని అల్లెన్ ప్రీమియం ఔట్‌లెట్స్ మాల్‌లో మే 6న జరిగిన కాల్పుల...

Latest News