Home Search
ప్రజాభిప్రాయానికి - search results
If you're not happy with the results, please do another search
స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణ వద్దు
చిట్యాల : నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, వెల్మినేడులో ఎంపిఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనుండగా ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, కంపెనీ విస్తరణ చేయొద్దంటూ యువకులు, ప్రజలు...
ప్రత్యేక అధికారాల చట్టానికి పదును
భారత దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, అభివృద్ధికర వర్గాలన్నీ కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్ఎస్పిఎ) మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న ఈ సమయంలో భారతీయ నాగరిక్ సురక్ష...
‘జమిలి’ ప్రజాస్వామ్య వ్యతిరేకం
దేశంలో రెండు జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలంలో మూడు గ్రామ పంచాయితీలు
శాసనమండలిలో మరోసారి ఏకగ్రీవ తీర్మానం: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కొరకు భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన మండలిలో మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు...
మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం: ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం: పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...
మహా సంక్షోభం
సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
నా తెలంగాణ జన వజ్రాలగని
ప్రపంచానికి దుఃఖ నివారణోషధి నందించిన గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. కోటి లింగాల, ధూళికట్ట ప్రాంతాలు రాజధానులుగా శాతవాహన రాజులు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన భూమి. కాకతీయ రాజులు సువిశాల వరంగల్ రాజధానిగా...
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...