Home Search
ప్రతిపక్షాల ధోరణి - search results
If you're not happy with the results, please do another search
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
ప్రతిపక్షాలు టార్గెట్గా కేంద్ర ఎజెన్సీల దాడులు: కెటిఆర్ ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదే విధంగా ఎన్నికల సమయంలో మోడీ చెప్పినట్లుగా ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రధానికి లేఖ రాసిన కెటిఆర్.....
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు: ప్రధాని మోడీ
రానున్న ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని వారికి తెలుసు
దేశ ప్రగతికి ప్రతిపక్షానికి రోడ్మ్యాప్ లేదు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో బద్ధ శత్రువులు
ఇతర ప్రాంతాల్లో జిగ్రీ దోస్తులు: విరుచుకుపడిన ప్రధాని మోడీ
తిరువనంతపురం:...
పనిచేయరు.. చేయనివ్వరు
న్యూఢిల్లీ : విచ్ఛిన్నకర, ప్రతికూల రాజకీయాలకు దిగుతున్న ప్రతిపక్షాల తీరుపై క్విట్ఇండియా పిలుపు సమయోచితం సందర్బోచితం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని ప్రతిపక్షాలు కొన్నింటికి ఈ దేశం ముందుకు వెళ్లడం...
అసమ్మతివాదులంతా జాతి విద్రోహులా?
ఈ మధ్యకాలంలో భారత రాజకీయాల్లో అసమ్మతివాదులు, విమర్శకులు లేదా రాజకీయ ప్రత్యర్థులను పాకిస్థాన్ సానుభూతి పరులుగా లేదా దేశవ్యతిరేకులుగా ముద్ర వేయడం వంటి ప్రమాదకరమైన ధోరణి కన్పిస్తోంది. తాజా ఉదాహరణ అసోం ముఖ్యమంత్రి...
ఈ అంతరాలు అవాంఛనీయం
కేంద్ర ఓ భావనాత్మక మిథ్య అని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టి రామారావు 1984లో. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామికంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రాలపై కేంద్ర...
న్యాయ వ్యవస్థలో ఏదీ పారదర్శకత?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల దగ్ధం వ్యవహారం న్యాయ వ్యవస్థపై కమ్ముకున్న అసంతృప్తి, అవిశ్వాసులకు ఆజ్యం పోస్తోంది. ఈ విషయమై బహిరంగ దర్యాప్తుకు, చర్చకు...
విద్వేష ప్రసంగాలతో విషప్రచారం
కుల, మత తేడాలకతీతంగా స్నేహం, సౌభ్రాతృత్వం విరాజిల్లిన నేల భారతదేశం. అయితే పాలక పార్టీ బిజెపి ద్వేషపూరిత ప్రసంగాలు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ దేశ వాతావరణాన్ని విషతుల్యంగా మారుస్తున్నాయి. ఇండియా హేట్...
ఎన్నాళ్లో ఊరించిన విజయం
భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు సాధించి, కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైన ఆ పార్టీ నేడు...
ఇండియా కూటమి విచ్ఛిన్నమైపోయినట్లేనా?
ఇండియా కూటమి మూడునాళ్ల ముచ్చటే అని తేలిపోయింది. విభిన్న సిద్ధాంతాలు, అభిప్రాయాలు గల దాదాపు 24 పార్టీలు ఏకంకావడమే అరుదు. జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ సూచనతో కేంద్రంలో బిజెపిని 2024 పార్లమెంటు...
ఉభయ సభల్లో నిరసనలు.. పార్లమెంట్ నిరవధిక వాయిదా
ఉభయ సభల్లో కొనసాగిన నిరసనలు
ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల పోటాపోటీ ఆందోళనలు
ఎగువ సభలో ఎక్కువగా చోటు చేసుకున్న రభస
న్యూఢిల్లీ : అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు...
వివాదంలో ధన్ఖడ్
భారత 14వ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్గా జగదీప్ ధన్ఖడ్ దేశ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించారు. 2022 ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన పాత్రపై అధికారపక్షం నుంచి అనేక...
ఉపరాష్ట్రపతిపై ఇదే ‘మొదటి’ అవిశ్వాసం
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలో అత్యంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఛైర్మన్గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిపై ఈ విధంగా...
ధన్ఖడ్పై అభిశంసన తీర్మానం
రాజ్యసభ కార్యదర్శికి
నోటీసులు అందజేసిన
ఇండియా కూటమి నేతలు
నోటీస్పై 60మంది ప్రతిపక్ష
ఎంపీల సంతకాలు
రాజ్యాంగ పదవుల్లో ఉన్న
కాంగ్రెస్ అగ్రనేతల
సంతకాలు లేవు
అవిశ్వాస తీర్మానం
విచారకరం : రిజిజు
ఉప...
అరెస్టులతో అలజడి
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న
కేసులో బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి
అరెస్టు బెడ్రూమ్లోకి దూరి అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారం తెలిసి
హుటాహుటిన కౌశిక్రెడ్డి ఇంటికి వెళ్లిన
హరీశ్రావు, బిఆర్ఎస్ నేతలు...
తప్పు అదానీదంటే కేంద్రానికి ఉలుకు!
గౌతమ్ అదానీ నేడు ప్రపంచంలోనే సంపన్నులలో ఒకరు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపార లావాదేవీలపై వస్తున్న ఆరోపణలు తమపై చేస్తున్న...
రైతులను రెచ్చగొడుతున్నారు
రాష్ట్రంలో ఆధిపత్యం కోసమే బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని, 40లక్షల ఎకరాల్లో...
విదేశీ గడ్డ మీదుగా విద్వేష విషం
అహ్మదాబాద్ : విద్వేష పూరిత వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పరువు తీసేందు కు తెగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసూయ ద్వేషం, ప్రతికూలత మేళవించుకున్న కొందరు తెరపైకి వచ్చారు. వీరు...