Home Search
ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు - search results
If you're not happy with the results, please do another search
బీఎస్పి అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్
ముజఫర్నగర్ : కేంద్రంలో తమ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ ) అధికారం లోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి గట్టి చర్యలు చేపడతామని బీఎస్పీ అధినేత్రి...
హోలీ పండుగ నేపథ్యంలో 18 ప్రత్యేక రైళ్లు
హోలీ పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వివిధ...
మేడారానికి ప్రత్యేక బస్సులు.. టికెట్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..?
ములుగు: మేడారం జాతరకు పెద్ద ఎత్తు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
ప్రత్యేక అధికారాల చట్టానికి పదును
భారత దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, అభివృద్ధికర వర్గాలన్నీ కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్ఎస్పిఎ) మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న ఈ సమయంలో భారతీయ నాగరిక్ సురక్ష...
రెండు రాష్ట్రాల్లో నేడు పోలింగ్..
భోపాల్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రమంలో శక్రవారం కీలక పోలింగ్ ఘట్టం జరుగనుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో రెండో తుది దఫా పోలింగ్ జరుగుతుంది. ఇదే రోజు అత్యంత...
ఈనెల 25 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: తమిళనాడులోని అరుణాచలాన్ని సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ...
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్లు
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్నాటు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశలో రాష్ట్రాల హైకోర్టులు...
ఐదు రాష్ట్రాల పోరులో తొలి ఓటింగ్
మిజోరంలో 77 శాతం పోలింగ్
ఛత్తీస్గఢ్లో 70.87 శాతం ఓటింగ్
తొలిదశ ఓటు దశలో నక్సల్స్ హల్చల్
మిజో సిఎం ఓటుకోసం రెండోసారి
ఇవిఎం మొరాయింపులతో సమస్య
ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ...
త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
అగర్తలా : త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకుంది. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ నేతృత్వం లోని తిప్ర మోతా పార్టీ (టిఎంపి) కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్ తిప్రలాండ్’...
ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలో మారనున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా పిఎం...
ప్రత్యేక సమావేశాల్లో ఈ ‘తొమ్మిది’ ఉండాలి.. ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ : ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా...
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
కోడేరు : మండల పరిధిలోని నాగులపల్లి తాండలో నూతన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేసి ప నులను ప్రారంభించారు. ఈ...
భగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు
దర్శించుకున్న మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చాగండ్ల నరేంద్రనాథ్ నందకుమార్
శివ్వంపేట: ప్రపంచంలో ఎక్కడలేనివిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ క్కడ లేనివిధంగామెదక్ జిల్లా మండల కేంద్రమైన శివ్వంపేటలో ఆరు నెలల క్రితం...
తెలుగు రాష్ట్రాల మాదిరిగా… గురుకులాలు, ఫీజు రియింబర్స్ మెంట్ పథకాలు తేవాలి
మధ్యప్రదేశ్ సిఎంకు బిసి నేతల వినతి
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న మాదిరిగా విద్యా, ఉద్యోగ పథకాలను ముఖ్యంగా బిసిలకు ఫీజుల రియింబర్స్ మెంట్, హాస్టళ్ళు బిసి,ఎస్సి, ఎస్టిలకు గురుకుల పాఠశాల...
ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం...
వడగాల్పుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు బృందాలు
హైదరాబాద్ : వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలకు బృందాలను పంపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర...
ప్రత్యేక రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు
మిషన్ భగీరథతో మహిళలకు తీరిన నీటి కష్టాలు
ఆసాధ్యం కాదని వాదించిన సుసాధ్యం చేసిన కేసిఆర్
తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,...
సిద్దిపేట ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
సిద్దిపేట మున్సిపాలిటీ పనితీరు అద్భుతం
తమిళనాడు త్రిచి మున్సిపల్ కౌన్సిల్, అధికారుల బృందం కితాబు
సిద్దిపేట: సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్కరణాలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన...