Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో...
ఎంఎస్ఎంఇలను ప్రభుత్వం నాశనం చేసింది
అలీగఢ్ మినహాయింపు ఏమీ కాదు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఆరోపణలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఇలను ప్రభుత్వం‘నాశనం చేసింది’ అని కాంగ్రెస్...
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం
తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...
జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: షర్మిల
అమరావతి: వైసిపి ఎంఎల్ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఇది లిల్లిపుట్ల ప్రభుత్వం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెం డు సీట్లు కూడా రావన్న భయం సిఎం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకనే నారాయణపేట సభలో భయంతో ఇష్టానుసారం మాట్లాడిండని బిఆర్ఎస్ అధ్యక్షుడు,...
ఇసికి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు
టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహారావు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వం...
శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం...
బిజెపి ప్రభుత్వం ఎన్నడూ వాగ్దానాలు నెరవేర్చలేదు!
మదికేరి(కర్నాటక): అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నడూ తన వాగ్దానాలను నెరవేర్చలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆదివారం అన్నారు. ఏడాదిలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని,...
మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా
గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు
తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భాంత్రి...
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక...
యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా
మొబైల్ అగ్రగామి యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. కృత్రిమగా ధరలు పెంచుతోందని న్యూజెర్సి ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ దావా...
గుడ్ న్యూస్: 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య...
కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్మ్యాప్ ముసాయిదా
కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ...
జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు
న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్కు చెందిన నాలుగు గ్రూపులను...
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...
ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది: మంత్రి దామోదర రాజ నర్సింహ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. గురువారం తన...
ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి
అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే...
జిల్లా ఇన్చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ...
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసంది. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ...