Thursday, March 28, 2024
Home Search

బండరాయితో - search results

If you're not happy with the results, please do another search
Woman Ends life after beaten by Husband in Hyderabad

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత దంపతులు...
stone attack on person in mahabub nagar

వీడియో: వ్యక్తిపై బండరాయితో దాడి..

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజిపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడి చేశాడు. దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుత...
Lover attack on women in kamareddy

ప్రియురాలి తలపై బండరాయితో మోదీ

మహిళ దారుణ హత్య నిందితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు   మన తెలంగాణ/బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల పరిధిలోని హాజీపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ హత్యకు గురైనట్లు ఎస్సై సాయన్న...
Jagtial malyala

యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి… ప్రేమోన్మాది మృతి

జగిత్యాల: పెళ్లి చేసుకోవాలని ఓ ప్రేమోన్మాది యువతిని వేధించడంతో పాటు ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు బండరాయితో అతడిని కొట్టడంతో ఘటనా స్థలంలోనే యువకుడు...
Man ends life after unknowns attack with weapons in Hyderabad

మైలార్‌దేవ్‌పల్లిలో భార్యను కొట్టి చంపిన భర్త

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో సోమవారం ఉదయం భార్యను భర్త హత్య చేశాడు. భార్య మధుమితను భర్త అమృత్ సాహూ బండరాయితో కొట్టి చంపాడు. మధుమిత వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే భార్యను...
Attack on postman in Rajendranagar

పోస్టుమ్యాన్ పై దాడి.. తీవ్రగాయాలతో పిఎస్ లో ఫిర్యాదు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఆరె మైసమ్మ వద్ద పోస్టుమ్యాన్ పై శనివారం దాడి జరిగింది. రిజిస్టర్ పోస్టు ఇవ్వలేదని పోస్టుమ్యాన్ సతీష్ పై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రిజిస్టర్ పోస్టుపై పేరు...
Andhra Pradesh NTR Penugranchiprolu

గుడికి తీసుకెళ్తానని… భార్యను చంపేసి లోయలో పడేశాడు…

అమరావతి: దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఆమె తలపై భర్త బండరాయితో మోది అనంతరం మృతదేహాన్ని లోయలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో...

ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం

జోగిపేటః ప్రియుడి మోజులో భర్త హత్యకు పథకం పన్నిన భార్య...హత్యకు రూ.50 వేలు సుపారీ చెల్లించేందుకు ప్రియుడు అంగీకారం..భార్య ఫోన్‌కాల్ డేటా ద్వారా బయటపడ్డ హత్యోదంతం. ఒకే గ్రామానికి చెందిన వారు ఇరువురు...

ఆమనగల్లు ఎంపిపి దంపతులపై దాడి

ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ఎంపిపి నేనావత్ అనిత, విజయ్ దంపతులపై దాడి జరిగింది. ఎస్‌ఐ బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం...మేడిగడ్డ తండా సమీపంలోని మౌటెన్‌వ్యూ అనే వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా...

భార్యను హత్య చేసిన భర్త

సిటిబ్యూరోః విడిగా ఉంటుందని కోపంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....విజయపురి కాలనీకి చెందిన షాలిని(32), బాలకోటయ్యకు 15...

గచ్చిబౌలిలో మహిళాపై హత్యాచారం

సిటిబ్యూరోః ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి,...
The Nanakram Guda incident was taken suo moto by the Women's Commission

నానక్‌రామ్ గూడ ఘటనను సూమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో మహిళ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. మహిళను అత్యాచారం చేసి బండరాయితో...
Woman dead body found in Nanakramguda

నానక్ రామ్ గూడలో దారుణం.. మహిళపై అత్యాచారం, హత్య

హైదరాబాద్: నానక్ రామ్ గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...
Couple ends life in Rangareddy's Janwada

రామన్నపేటలో దారుణహత్య

రామన్నపేట: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం నిదానపల్లిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వెళ్తున్న మేస్త్రీని బండరాయితో కొట్టి చంపారు. రైతుల నుంచి కూలి డబ్బులు వసూలు...

నిజామాబాద్ లో జంట హత్యల కలకలం

నిజామాబాద్‌బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అక్కాచెల్లెలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి దహనానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తమై హడావుడి చేయడంతో పారిపోయారు. ఆర్మూర్...

సైకో సీరియల్ కిల్లర్ అరెస్టు

సిటిబ్యూరోః ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని వరుసగా హత్యలు చేసి దోచుకుంటున్న సైకో కిల్లర్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటి వరకు మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో...

కాటేదాన్‌లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

రాజేంద్రనగర్ : ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... ఓల్డ్ కర్నూల్ రోడ్డులో...

రాజేంద్ర నగర్ లో జంట హత్యల కలకలం

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. పుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు....

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

అంబర్ పేట: మాయమాటలు చెప్పి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానానికి యత్నించిన సంఘటన మంగళవారం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చేసిన...

Latest News