Home Search
బెంగళూరు యూనివర్శిటీ - search results
If you're not happy with the results, please do another search
టైమ్స్ ర్యాంకుల్లో 91 భారతీయ యూనివర్శిటీలకు చోటు
న్యూఢిల్లీ : ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్కు చెందిన టైమ్స్హయ్యర్ ఎడ్యుకేషన్ (టిహెచ్ఇ) మ్యాగజైన్ ప్రకటించింది.ఈసారి యూనివర్శిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో భారత్కు చెందిన 91 యూనివర్శిటీలకు చోటు దక్కింది. గత ఏడాది...
పాండిచ్చేరి టు ఆక్స్ఫర్డ్
జెఎన్యు హింసాకాండపై దేశ విదేశీ వర్సిటీల్లో నిరసనల వెల్లువ
న్యూఢిల్లీ : జెఎన్యులో ఆదివారం సాయంత్రం చెలరేగిన హింసాకాండ దేశ విదేశాల్లోని యూనివర్శిటీల్లో ఆందోళనల ప్రకంపనలకు దారి తీసింది. దేశం లోని పాండిచ్చేరి యూనివర్శిటీ...
పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...
కాంగ్రెస్ 40 సీట్లయినా గెలవాలి: రాజ్యసభలో మోదీ ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ నుంచి సవాల్ చేశారని మోదీ చెబుతూ...
ఆ సిఇఓ కొడుకును ఎందుకు చంపిందంటే…
కలతల్లేని కాపురం ఉంటుందా? భార్యాభర్తలన్నాక గొడవలు పడటం, సర్దుకోవడం సాధారణమే. భర్తపై ఎంతకోపం ఉన్నా ఆ కోపాన్ని కన్నబిడ్డలపై చూపి, వారి ప్రాణాలు తీసే తల్లుల్ని ఎక్కడా చూడం. కానీ గోవాలో జరిగిందదే....
డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పటిష్ట నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం అరెస్ట్...
Rajani Birthday spl Jokes: దేవుడు ‘రోబో’ సినిమా చూసి, ఓ మై రజనీకాంత్ అనుకున్నాట్ట!
డిసెంబర్ 12... సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే. 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తలైవా రజనీ వయసు పెరిగినా, వెండితెరపై మాత్రం ఆయన నవ యువకుడే. నవ మన్మధుడే. ఆసియాలోనే అత్యధిక పారితోషికం...
ఐటీ మంత్రిగా కెటిఆర్ ను మరిపించేదెవరు?
రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక...
ఆ ఇద్దరిలో ఒకరికి ఐటీ మంత్రి పదవి!
రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక...
12 మంది యువ శాస్త్రవేత్తలకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు
న్యూఢిల్లీ : దేశం లోని అత్యున్నత బహుళ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలలో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖమైనది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి దీన్ని...
పౌష్టికాహార సమృద్ధి వల్లనే దేశంలో క్షయ మరణాల నివారణ
న్యూఢిల్లీ : దేశం లోని క్షయవ్యాధి పీడిత కుటుంబాలు ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పౌష్టికాహారాన్ని నెలమొత్తం తీసుకుంటే సగానికి సగం కేసులను మరణాలను తగ్గించవచ్చని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లోని...
మన ఉత్తరాన 60 కోట్ల ఏండ్ల కిందటి నిక్షిప్త రహస్యం
బెంగళూరు : హిమాలయాలు కేవలం సమున్నత మంచుపర్వతాలు కావు. ఇక్కడ అగాధ జల సముద్రం ఉండేదట. దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో సముద్రం ఉన్నట్లు భారత్, జపాన్లకు చెందిన శాస్త్రవేత్తలు...
అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు
ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...
విశిష్ట చంద్రయాన్.. స్మరణీయ విశేషాలు
లఖీంపూర్ (అసోం) : శుక్రవారం విజయవంతం అయిన చంద్రయాన్ 3కు అసోం నేల తల్లి బిడ్డకు బంధం ఉంది. ఉత్తర అసోంలోని లఖీంపూర్ పట్టణం ఈ ప్రయోగం ఘట్టాన్ని ఆసక్తితో తిలకించింది. దేశ...
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఐదోసారి టాప్లో ఐఐటి మద్రాస్..
న్యూఢిల్లీ: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్లో ఐదోసారి ఐఐటి మద్రాస్ టాప్ లో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) బెంగళూరు ఉత్తమ యూనివర్శిటీగా ఎంపికైంది. కేంద్ర...
సిబిఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదుపరి డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ నియమితులు అయ్యారు. 59 సంవత్సరాల ప్రవీణ్ సూద్ ఇప్పుడు కర్నాటక డిజిపిగా ఉన్నారు. సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్...
ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించిన డెలివరూ సీఈఓ
హైదరాబాద్: డెలివరీ సీఈఓ విల్ షూ, మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని డెలివరూ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ)ని సందర్శించారు. డెలివరూ అంతర్జాతీయ సాంకేతిక సంస్థలో ఈ కేంద్ర యొక్క కీలకమైన ప్రాధాన్యతను ఈ సందర్శన...
క్రికెట్ మ్యాచ్లో కత్తిపోట్లతో ఇద్దరు విద్యార్థుల మృతి
బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లపుర గ్రామంలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఇద్దరు హత్యకు గురయ్యారు. పోలీస్ల సమాచారం ప్రకారం రెండు వర్గాల మధ్య ఘర్షణలో సెకండ్ ప్రీ...
ఆస్పత్రులకు నాజిల్ కరోనా టీకా 3 లక్షల డోసుల పంపిణీ
న్యూఢిల్లీ : ముక్కు ద్వారా ఇచ్చే నాజిల్ కరోనా టీకా 3 లక్షల డోసులను వివిధ ఆస్పత్రులకు రెండు రోజుల క్రితం భారత్ బయోటెక్ సంస్థ పంపించింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్...
ఆ నక్షత్రాల జాడ కనుగొనడంలో భారత్ సారస్ టెలిస్కోప్ సాయం
న్యూఢిల్లీ : బిగ్బ్యాంగ్ తరువాత 200 మిలియన్ సంవత్సరాలకు విశ్వంలో ఆవిర్భవించిన మొట్టమొదటి నక్షత్రాలు, పాలపుంతల జాడను కనుగొనడంలో భారత్ సారస్ (ఎస్ఎఆర్ఎఎస్)టెలిస్కోప్ ఎంతో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు మొట్టమొదటి...