Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
మహా శివరాత్రి శోభ… ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలయాల్లో భక్తులు కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర...
శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు దైవ దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 76,876...
22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఆదివారం శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,656 మంది భక్తులు...
శ్రీవారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. దీంతో వెంకన్న సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. బుధవారం శ్రీవారిని 69,191...
మేడారానికి భక్తులు వెల్లువ…. సమ్మక్కసారలమ్మను దర్శించుకున్న పొంగులేటి
ములుగు: రెండు సంవత్సరాల కొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 70 రోజుల...
మేడారం జాతరకు తండోపతండాలుగా భక్తులు
వనదేవతల జాతరకు అంతా సిద్ధం
ఏటికేడు పెరుగుతున్న భక్తులు..
జాతరకు కోటిన్నర భక్తుల రాక అంచనా...
ఎనిమిది రాష్ట్రాలనుండి పోటెత్తనున్న భక్తులు....
పైసా లేకుండా ఆర్టీసి సేవలు....
వరంగల్ కు ప్రత్యేక రైళ్లు......
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ఆసియాఖండంలోనే అతిపెద్ద...
వైభవంగా నాగోబా జాతర.. పోటెత్తిన భక్తులు
నాగోబా జాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి...
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం... ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ...
సబ్జీ మండి నుంచి అయోధ్యకు 300 మంది రామ భక్తులు
సబ్జీ మండి నుంచి వందలాది రామ భక్తులు అయోధ్యకు తరలి వెళ్లారు. కట్ట నర్సింగ్ సారథ్యంలో ర్తుల శ్రీనివాస్ , గాండ్ల నిరంజన్ బాబు, మామిడి శివకుమార్లతో కూడిన సుమారుగా 300 మంది...
4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని 64,512 మంది...
9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శానానికి తొమ్మిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని...
తిరుమల అప్డేట్: రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం...
తిరుమల శ్రీవారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని...
వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తన భక్తులు..
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా రాజన్న దర్శించుకునేందుకు సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకునేందుకు...
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మన తెలంగాణ/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం /వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి భువనగిరి జి ల్లా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మ ల్ జిల్లాలోని జ్ఞానసరస్వతి అమ్మవారు, వరంగల్లోని...
వైకుంఠ ఏకాదశి: ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైష్ణవాలయాల్లో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, శీరంగం ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు...
తమిళనాడులో రోడ్డు ప్రమాదం: తెలుగు భక్తులు మృతి
తమిళనాడులో ఆదివరం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తుల వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు భక్తులు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప...
కార్తికమాస చివరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈరోజు కార్తికమాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణలోని వేములవాడ, యాదగిగుట్ట, భద్రాచలంతోపాటు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు...
కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 74,843 మంది...