Home Search
భయంకరమైన పరిస్థితులు - search results
If you're not happy with the results, please do another search
ఎమెర్జెన్సీ పరిస్థితితో దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నశించాయి
కాచిగూడ : ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి ద్వారా దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్రాలు నశించాయని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ ఎంపి డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బిజెపి నగర కార్యాలయ...
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..
‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సిఎం కెసిఆర్...
మ్యాన్హోల్లోకి దిగిన ప్రపంచ కుబేరుడు.. వీడియో వైరల్
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మ్యాన్హోల్లో దిగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, బిల్గేట్స్ మ్యాన్హోల్లో దిగేందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే?.. నవంబర్...
విధ్వంసం నుంచి విజయ తీరాలకు
సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ
పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది
నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది
ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన
అనతికాలంలోనే తిరుగులేని...
అడ్డగాలేసింది హస్తమే
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు సు ప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి...
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత వారం టివి లైవ్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు...
కుక్కలు బాబోయ్.. పిల్లలు జాగ్రత్త
బోధన్రూరల్ : మొన్నటికి మొన్న కుక్కల దాడిలో ఒక చిన్ని ప్రాణం చిదిమేసిన సంఘటన అందరికీ తెలిసిందే. రోడ్లపై చిన్న పిల్లలను వదిలి నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శనివారం బోధన్ మండలంలోని సాలంపాడు...
మైనారిటీల పట్ల మూర్ఖత్వం
‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లింలు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరా డే స్థితికి వారిని దిగజార్చుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న...
ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు
మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటి తహసీల్దార్ ఆనంద్ అనే వ్యక్తి తలుపులు పగలకొట్టి...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
హిజాబ్ – ఆత్మగౌరవ పతాక
‘హిజాబ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోళ్ళలో నానుతున్న పదం. కావాలని కొందరు మతోన్మాదులు వివాదాస్పదం చేసిన పదం. అసలు హిజాబ్ అంటే ఏమిటి? తలపై వస్త్రం కప్పుకోవడం. తల, మెడ, భుజాలు కవర్ చేస్తూ...
బాధిత బహుజన జీవితాల చిత్రణ
‘శప్త భూమి’ పేరులోనే ఏదో పౌరాణిక వాసన.ఏ భూమి?ఎవరిచే శపించ బడింది? ఎందుకు శపించారు?ఇలాంటి ప్రశ్నలు కదలాడాయి.ముఖపత్రాన్ని సగం ఆక్రమిస్తూ ఓ చిత్రం.ఆ చిత్రానికి నేపథ్యం పౌరాణికమా? చారిత్రకమా? అని మరో రెండు...
మయన్మార్ జనఘోష
మయన్మార్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళు పాలించిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ సైనిక పాలన వచ్చిపడింది. కాని మయన్మార్ ప్రజలు సైనిక పాలనకు తలొగ్గేది లేదంటున్నారు. దేశంలో మార్షల్ లా విధించారు, కర్ఫ్యూ...
డార్విన్ సిద్ధాంతమే సత్యం
ఫిట్టెస్ట్ ఆఫ్ది ఫిట్ విల్ సర్వైవ్ అనేది సైన్సు సూత్రం. అంటే వాతావరణ, భౌగోళిక, శాస్త్ర సంబంధమైన పరిస్థితులకు అణుగుణంగా తనను తాను దిద్దుకున్నప్పుడు మాత్రమే ఏ జీవరాశైనా భూగోళంపై మనుగడ కొనసాగింపగలుగుతుంది....
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...