Home Search
భారతీయులను - search results
If you're not happy with the results, please do another search
భారతీయులను కంబోడియాకు పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్
భారతీయులను కంబోడియాకు పంపి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ మహిళను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయమైన టిజిసిఎస్బి నిందితులను చెంబూరు నివాసి ప్రియాంక శివకుమార్గా...
ఉక్రెయిన్ను వీడండి: భారతీయులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటుగా తమ పౌరులను...
అరెస్టు చేసిన ఏడుగురు భారతీయులను వెనక్కు పంపనున్న అమెరికా
న్యూయార్క్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అమెరికా/కెనడా సరిహద్దుల్లో గత వారం అరెస్టయిన ఏడుగురు భారత జాతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ నుంచి విడుదలైన తర్వాత భారత్కు పంపించివేయనున్నారు. ఇమిగ్రేషన్ అండ్...
తాలిబన్లతో భారత్ తొలి భేటీ : భారతీయులను వెనక్కు రప్పించడంపై చర్చ
దోహా : తాలిబన్లతో భారత్ మంగళవారం తొలి భేటీ అయింది. భారత్తో మంచి సంబంధాలను కోరుకుంటున్న తాలిబన్ల విజ్ఞప్తి ప్రకారమే ఖతార్లో భారత రాయబారి దీపక్ మిత్తల్తో చర్చించడానికి తాలిబన్ల రాజకీయ కార్యాలయం...
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి సన్నాహాలు
న్యూఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్న భారతీయులను లాక్డౌన్ తరువాత రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ఇండియా,...
ఏకీకృత పింఛను పథకంపై కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త... యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది, ఇది వారి సర్వీస్ యొక్క గత 12 నెలల సగటు...
కొండచరియ విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన 2 బస్సులు
నేపాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోగా ఏడుగురు భారతీయులతో సహా 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. చిట్వాన్...
మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా నుంచి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సబంధాలను పెంపొందించడానికి కృషి చేసిన ప్రధాని మోడీకి తమ దేశానికి చెందిన అత్యున్నత...
చైనా సైబర్ నేరగాళ్లు బరితెగింపు.. భారతీయ మహిళల అక్రమ రవాణా
విదేశాల్లో ఉద్యోగాల పేరిట ట్రాప్
కాంబోడియాకు భారతీయు మహిళల అక్రమ రవాణా
వారితో న్యూడ్ కాల్స్ చేయిస్తూ స్వదేశంలో హనీట్రాప్కు తెగబడుతున్న వైనం
బాధితుల్లో తెలుగు రాష్ట్రాల మహిళలు
చైనా సైబర్ నేరగాళ్లు మరింతగా బరితెగిస్తున్నారు. భారతీయ...
సునాక్ సునామీ సృష్టించేనా?
ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతానని, ద్రవ్యోల్బణాన్ని సగానికైనా తగ్గిస్తానని, అక్రమ వలసలు నిరోధిస్తాన ని, ప్రజల మీద రుణ భారాన్ని కట్టడి చేస్తానని, జాతీయ ఆరోగ్య సేవల పథకంలో జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తానని వంటి...
శ్రీలంకలో 60 మంది భారతీయుల అరెస్టు
కొలంబో: ఆన్లైన్ ఆర్థిక కుంభకోణాలకు పాల్పడుతున్న ముఠాలో సభ్యులైన 60 మంది భారతీయులను శ్రీలంకకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్(సిఐడి) అరెస్టు చేసింది. శ్రీలంక రాజధాని కొలంబో నగర శివార్లలోని మడివేలా, పట్టరముల్లాతోపాటు...
శాం పిట్రోడాకు బాధ్యతలు.. మోడీజీ ఆనాడే చెప్పారు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నేత శాం పిట్రోడాకు పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్పై...
భారత్లో కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ అప్రకటిత పర్యటనలు
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జార్ హత్యపై తమ దర్యాప్తులో వెలువడిన సమాచారాన్ని భారత్కు తెలియజేసేందుకు కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేవిడ్ విగ్నోల్ట్ భారత్లో ఫిబ్రవరి, మార్చిలో రెండుసార్లు పర్యటించారు. నిజ్జర్ హత్య...
రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త
నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావా లోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు రెడ్లైన్...
ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడిన 8.37 కిలోల బంగారం
ముంబై: ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గత నాలుగు రోజులుగా జరిగిన ఆపరేషన్లో రూ. 8.37 కోట్ల విలువచేసే 12.47 కిలోల బంగారాన్ని, ఎలెక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని, 10 మంది వ్యక్తులను అరెస్టు...
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ కెనడా పోలీస్లు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కరణ్ ప్రీత్ సింగ్...
ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ ను చంపిన ముగ్గురు భారతీయలు అరెస్టు!
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను చంపారన్న ఆరోపణపై కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. నిజ్జర్ చంపివేత వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని గత ఏడాది...
బ్రిటన్లో 12 మంది భారతీయుల అరెస్టు
లండన్: వీసా నిబంధనలను ఉల్లంఘించి బెడ్డింగ్, కేక్ ఫ్యాక్టరీలో అక్రమంగా పనిచేస్తున్నారన్న అనుమానంపై వరుస దాడులు నిర్వహించిన బ్రిటన్కు చెందిన ఇమిగ్రేషన్ అధికారులు ఒక మహిళతోసహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు....
ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులే టార్గెట్
ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై సైబర్ నేరస్థులు నజర్ పెట్టారు. వారి డాటా సేకరించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరస్థులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని...
రష్యా ఆర్మీలో చేరి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి
రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసాలు జరుగుతున్నాయని, అలాంటి ఉద్యోగాల్లో చేరి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన...