Friday, April 19, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Observing India's Elections: German Ambassador

భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

న్యూఢిల్లీ: భారత్‌లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా...
PM Modi promises 3 new bullet trains at BJP manifesto

దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ

దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
Elon Musk to meet PM Modi on India visit

భారత్‌లో మస్క్ పర్యటన

 ప్రధాని మోడీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
India does not interfere in Canadian elections

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
US Ambassador Eric Garcetti praised on India

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
Arabian Sea

సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా...

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
'Bharat Mata Ki Jai' is Muslim slogan

‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది

సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా? కేరళ సిఎం విజయన్ మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
Nausena Bhawan Symbol of Naya Bharat: Chief Admiral of the Navy

నయా భారత్‌కు చిహ్నం నౌసేనా భవన్: నేవీ చీఫ్ అడ్మిరల్

న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్‌కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న...

కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ప్రకటన..భారత్ నిరసన

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా...

వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి

మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...
PM Modi Congratulates Vladimir Putin

భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...

భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే...
ODI World Cup final

ఆ ఇద్దరితోనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది: కైఫ్

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో టీమిండియా ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని...
IPL Matches in dubai

ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో లేనట్టే?

ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ! ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్‌లో...

అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
The world looks up to India

ప్రపంచం భారత్ వైపు చూస్తుంది

బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి...

Latest News