Friday, April 26, 2024
Home Search

భారత్‌ - search results

If you're not happy with the results, please do another search

భారత్‌కు రష్యా ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలు

భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు...
Elon Musk to meet PM Modi on India visit

భారత్‌లో మస్క్ పర్యటన

 ప్రధాని మోడీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
US Ambassador Eric Garcetti praised on India

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
Nausena Bhawan Symbol of Naya Bharat: Chief Admiral of the Navy

నయా భారత్‌కు చిహ్నం నౌసేనా భవన్: నేవీ చీఫ్ అడ్మిరల్

న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్‌కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న...
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...

భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే...
IPL Matches in dubai

ఐపిఎల్ రెండో దశ పోటీలు భారత్‌లో లేనట్టే?

ఎన్నికల నేపథ్యంలో వేదిక మార్చే యోచనలో బిసిసిఐ! ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2024 రెండో దశ పోటీలు భారత్‌లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ ఫేజ్2 పోటీలు భారత్‌లో...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
India vs England Highlights 5th Test

తొలిరోజు భారత్‌దే!

 చెలరేగిన కుల్‌దీప్, అశ్విన్ 218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్  భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1 ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే...
Our Government Brought Self-Reliance In Defence

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి...
Team India good play in Ind vs Eng

భారత్‌కు ఎదురుందా?

ఇంగ్లండ్‌కు సవాల్! నేటి నుంచి చివరి టెస్టు ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...

భారత్‌తో మాల్దీవుల సంబంధాలను చెడగొట్టలేం

మాలే : మాల్దీవుల కొత్త ప్రభుత్వం విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, భారత్‌తో సంబంధాలను చెడగొట్టలేమని ప్రఖ్యాత మాల్దీవుల రాజనీతిజ్ఞుడు, మాల్దీవుల విపక్ష నూతన నాయకుడు అబ్దుల్లా షహీద్ వెల్లడించారు. సన్‌ఆన్‌లైన్ అనే...
Ind won on Eng in Fourth test

రాంచీ టెస్టు భారత్‌దే

రాంచీ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు...

ఎల్‌నినోతో భారత్‌లో కరవు తప్పదా?

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా...

2029 నాటికి బిజెపి ముక్త్ భారత్‌: సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...

భారత్‌కు 31 అమెరికా ఎంక్యూ 9 బి డ్రోన్లు

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్త కీలక పరిణామాల నడుమ భారతదేశానికి 31 సాయుధ సంపత్తి డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. వీటి విలువ దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ...
India's defeat in uppal's first test

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి.. అదరగొట్టిన హార్ట్‌లీ

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టులు సిరీస్ లో  ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది....
IND vs ENG 1st Test: Huge Crowd to Uppal Stadium

సందడే.. సందడి: భారత్‌-ఇంగ్లండ్‌కు టెస్టుకు బ్రహ్మరథం

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అన్ని రోజులు...
U19 World Cup 2024: India beat Ireland by 201 runs

ముషీర్ ఖాన్ శతకం.. యువ భారత్‌కు రెండో విజయం

బ్లొయెమ్‌ఫాంటెన్: అండర్19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...

Latest News