Wednesday, April 24, 2024
Home Search

భారత్ గర్వపడేలా - search results

If you're not happy with the results, please do another search
PM Modi to Telangana

ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత్.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు....

ఇక భారత్ ప్రయాణం కొత్త పార్లమెంట్‌లో…

న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవనంలో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. మంగళవారం పార్లమెంట్ పాత భవనం లోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభ సభ్యులు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు....

ఆటంకాలు ఎదురైనా.. అభివృద్ధి ఆగలేదు

న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో అద్భుతమైన ఫలితాలను సాధించామని, కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురయినా అభివృద్ధి మాత్రం ఆగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు లోక్‌సభలో ప్రధాని...

చంద్రయాన్-3 విజయం..యావద్భారతీయులది:కిషన్ రెడ్డి

హైదరాబాద్ : చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం...

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం

మంగోల్‌లో మంచినీళ్ల పండుగలో పలువురు నాయకులు, అధికారులు కొండపాక: తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు ఆదివారం రాష్ట్ర ఆవతరణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో...
CM KCR to Visit Rain Affected Areas

తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్: సిఎం కెసిఆర్

హైదరాబాద్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్...

Latest News