Home Search
భారత జవాన్లు - search results
If you're not happy with the results, please do another search
పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. మరో...
భారత్-చైనా సరిహద్దులో విషాదం.. 16 మంది జవాన్లు మృతి
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. చాటేన్ నుంచి తంగూకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సిక్కింలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16...
ప్రతి భారతీయుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేచిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ’ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
భారత్ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం తర్వాత భారత్ పట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చైనా ప్రభుత్వ అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రపంచ శక్తిగా భారత్...
పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ...
భారత్-పాక్ సరహద్దుల్లో డ్రోన్పై బిఎస్ఎఫ్ కాల్పులు
ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. గురుదాస్పూర్ సెక్టార్లో డ్రోన్పై బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఐదు తుపాకులు, 10 మ్యాగజైన్లు, 71 రౌండ్ల తూటాలను బిఎస్ఎఫ్ జవాన్లు...
కవ్విస్తే భారత్ సింగమే అవుతుంది
చైనాకు రక్షణ మంత్రి చురక
వాషింగ్టన్ : హానీ కల్గిస్తే గాయపరిస్తే భారత్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ శాంతి కపోతంగా ఉంటుంది. అయితే...
పాక్-భారత్ మ్యాచ్పై అసద్ అభ్యంతరం..
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్-2021లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ...
భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్పై మండిపడ్డ అసద్
మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
భారత్లో చొరబాటుకు ముగ్గురు పాక్ జాతీయుల విఫలయత్నం
చండీగఢ్: పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి చొరబడేందుకు ముగ్గురు పాక్ జాతీయులు చేసిన ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. బుధవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి
హైదరాబాద్ః లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: కెరన్ సెక్టార్ ఆపరేషన్ లో మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కెరన్ సెక్టార్ నుంచి భారత్ లోకి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రత బలగాలు హతమార్చారు. కాశ్మీర్ లోయలో...
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్లో ఓ సైనికుడి వీరమరణం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి) శనివారం జరిపిన దాడిని భారత ఆర్మీ భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు...
ఆపరేషన్ టెర్రరిస్టు
బారాముల్లా (జెకె) : పాకిస్థాన్ సైనికులు ఇటీవల కరడుగట్టిన ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్ఒసి) వెంబడి సరిహద్దులు దాటించే దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా సరిహద్దుల ప్రాంతంలో ఈ ఘటన...
282 అస్థిపంజరాలు లభ్యం
వీరంతా తొలి స్వాతంత్య్ర సంగ్రామ వీరులు
చండీగఢ్ : పంజాబ్లోని అమృత్సర్ వద్ద జరిపిన తవ్వకాలలో 282 మంది భారతీయ జవాన్ల అస్థ్తిపంజరాలు దొరికాయి. 1857 నాటి చారిత్రక భారత ప్రప్రధమ స్వాతంత్ర...
గల్వాన్ లోయలో జవాన్ల న్యూ ఇయర్ సంబరాలు..
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మంగళవారం మీడియాకు విడుదల చేసింది....
పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి...
‘మహావీర్’ సంతోష్
గతేడాది లడఖ్లో చైనా సైన్యం దురాక్రమణను వీరోచితంగా ఎదుర్కొని అమరుడైన తెలంగాణ వీరజవాను కల్నల్ సంతోష్బాబుకు ప్రకటించిన ‘మహావీర్ చక్ర’ను మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాధ్ నుంచి స్వీకరిస్తున్న ఆయన...
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం..
Photo courtesy by ANI
న్యూఢిల్లీ: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార లభించింది. మంగళవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ...