Home Search
భూ తగాదాలు - search results
If you're not happy with the results, please do another search
భూ తగాదాలు.. అన్నను నరికి చంపిన తమ్ముడు
కామారెడ్డి: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి తమ్ముడు అన్నను నరికి చంపిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన కూచన్పల్లి...
భూతగాదాలు.. పెదనాన్న తలనరికి ఊరేగించిన యువకుడు
సంగారెడ్డి: భూ వివాదాలతో పెదనాన్న తల మొండెం వేరుచేసి ఊరేగించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. స్థానిక సీఐ నోముల వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం... ఝరాసంగం మండలంలోని బర్దిపూర్...
అన్నదమ్ముల మధ్య భూతగాదాలు.. తమ్ముడు దారుణ హత్య..
భూతగాదాల కోసం మనుషులు రోజురోజుకు ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని కొండాయిపల్లిలో శుక్రవారం రాత్రి...
భూతగాదాలు-పాతకక్షల నేపథ్యం… లారీతో తొక్కించి…
రంగారెడ్డి: భూతగాదాలతో పాటు పాత కక్షల నేపథ్యంలో వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి వెంటాడి ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసులు...
భూవివాదం… 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్ తో తొక్కించి….
లక్నో: భూవివాదం నేపథ్యంలో 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నర్ఖి ప్రాంతం ఫతేపూర్కు చెందిన జగదీష్...
రైతులు భూమి క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి
రైతు చట్టాలపై అవగాహన సదస్సు
సీనియర్ సివిల్ జడ్జి సబిత
బిజినేపల్లి రూరల్: రైతులు భూముల క్రయ, విక్రయాలు, విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా...
భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తొమ్మిది రాష్ట్రాల కార్యదర్శులకు, 68 జిల్లాల కలెక్టర్లకు భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ను అమలులో...
ఆస్తి తగాదాలు…. బాబాయ్ పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి
స్థల వివాదం కారణంగా సొంత బాబాయ్ పిల్లలపై అఘాయిత్యం
విషమంగా పిల్లల ఆరోగ్యం మంటలో గాయపడ్డ నిందితుడు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం కాస్తా ఇద్దరు చిన్నారుల...
నేటి నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ షురూ
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు స్లాట్ బుకింగ్లకు అవకాశం
రిజిస్ట్రేషన్లకు 570 తహసీల్దార్ కార్యాలయాలు సిద్ధం
ఆధార్ వివరాలు లేక నిలిచిపోయిన 3.9 లక్షల ఖాతాలు
నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి...
సమాజపు మార్పులో మీడియాది కీలక పాత్ర
మీడియా వార్తలతో ప్రజల్లో చైతన్యం
ప్రతిఒక్కరూ చట్టలపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూత్రి కె. అనిత
నర్సాపూర్: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్,...
ఎన్నికల నియమావళిపై అవగాహన కలిగి ఉండాలి
జగిత్యాల: ఎన్నికల నియమావళి, ప్రవర్తనపై ప్రతీ పోలీస్ అధికారి అవగాహన పెంచుకుని రానున్న ఎన్నికలకు సిద్ధ్దంగా ఉండాలని జిల్లా ఎస్పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల...
ఫోన్ కాల్స్ తో అవినాష్ ను ఇరికించారు…
హైదరాబాద్: ఎంపి అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో ఎంపి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో గత ప్రభుత్వం సిట్ వేసిందని,...
మన చట్టాలపై మార్గదర్శిని
తెలుగులో సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి. కాని సామాజిక అంశాలపై వచ్చేవి మాత్రం తక్కువేనని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మన చట్టాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలు రావలసిన మాత్రం ఎంతో ఉంది....
మేడ్చల్లో దారుణ హత్య
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దొమ్మరపోచంపల్లి చెరువు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంకటేష్ అనే గౌడ్(46) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి...
ధరణిలో ఇబ్బందులు
హైదరాబాద్ : ధరణిలో చోటు చేసుకున్న లొసుగులతో చిన్న సన్న కారు రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూముల సమస్య పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ...
సుప్రీంకోర్టుపై కేసుల భారం!
భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థను “లార్డ్ బ్రెయిన్” అనే రాజనీతి విశ్లేషకుడు న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
మీన రాశివారికి ఆదాయం భేష్!
ఆదాయం : 11 వ్యయం : 05
రాజ : 02 అవమానం : 04
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టిన వారు “ది,దు,శ్యం,ఝా,దా,దే,దో,చా,చి” అను...
శుక్రవారం రాశి ఫలాలు(29-03-2024)
మేషం - చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.
వ్యషభం - ముఖ్యమైన...