Home Search
మట్టి విగ్రహం - search results
If you're not happy with the results, please do another search
పర్యావరణానికి మట్టి వినాయకుడు
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో...
మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ సిపిని సన్మానించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి
హైదరాబాద్: నగర ప్రజలు వినాయకచవితికి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కోరారు....
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా...
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
వారం రోజుల్లో కోమటికుంట అవుట్లెట్ పనులు ప్రారంభించకపోతే తాడో..పేడో తేల్చుకుంటా
బాలాపూర్:బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ కోమటికుంట చెరువు అవుట్లెట్ పనులను వారం రోజుల్లో ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని స్ధానిక 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురివీరకర్ణారెడ్డి హెచ్చరించారు.గ్రామంలోని అధికార...
ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ
నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో...
ఔరంగజేబు చూపిన ఔదార్యం
మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు, ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులయినట్టూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు...
లంబో’ధర దడ’
మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్టి...
ముంచుకొస్తున్న వరద
కృష్ణా, గోదావరి బేసిన్లలో నిండిన ప్రాజెక్టులు
వరద నియంత్రణపై అప్రమత్తంగా ఉండండి రాష్ట్రాలకు కేంద్ర జల హెచ్చరికలు నిండుకుండల్లా
కృష్ణా ప్రాజెక్టులు అల్మట్టి నుంచి శ్రీశైలం వరకూ అన్ని రిజర్వాయర్లు ఫుల్ మిగిలిన...
యాగాలతో ఏ శక్తీ ఉత్పత్తి కాదు
గ్రహబలం, తపోబలం, యాగబలం, మనోబలం, అధికారబలం వంటివన్నీ సామాజిక భావనలు. విశ్వాసాలపై ఆధారపడ్డ సంప్రదాయ భావనలు తప్ప వైజ్ఞానిక భావనలు కావు. కొలవగలిగే బలాలు కూడా కావు. ‘లోక కల్యాణార్థం’ అంటూ తమ...
సింధు నాగరికత పట్టణీకరణ
చన్హుదారో..
ఈ నగరం పాకిస్థాన్లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్షా జిల్లాలో ఉంది.
ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...
సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ
శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
అసమానతలే అసలైన వైరస్
దీనికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు వ్యాక్సిన్ను అందించారు
అదే సమానతా
వ్యాక్సిన్
పరస్పరం కలిసి ఉండే
వాతావరణాన్ని ప్రస్తుతం
సమాజంలో
చూడలేకపోతున్నాం
రేపటి నుంచి 14వరకు
శ్రీరామనుజ సహస్రాబ్ధి వేడుకలు ప్రధాని
మోదీతో పాటు
ప్రముఖుల...
‘కట్టె’దుటే వినాయకుడు
కుభీర్ మండలంలోని సిర్పేల్లి గ్రామానికి నాలుగు కి.మీ దూరంలో గల మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న కర్ర సత్య గణేషుడికి ఈ యేటితో 69 ఏళ్లు నిండాయి. ఈ...
ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం: హరీష్ రావు
సిద్దిపేట: ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం ..ఐక్యత చాటి చెపుదామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు...
తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….
తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంచతత్వ పార్కుల ఏర్పాటు ?
ఒత్తిడిని మాయం చేసేలా...వ్యాధులను నయం చేసేలా ప్రణాళికలు...
నగరంలో 16 పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధం
పార్కుల ఏర్పాటుకు ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తున్న అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లాంటి కాంక్రీటు జంగల్లో ప్రజల కోసం ఆరోగ్యం...
కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
నాగర్జున సాగర్కు 79వేల క్యూసెక్కుల వరద
గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం
రెండు, మూడు ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్/భద్రాచలం: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో బుధవారం సాయంత్రం శ్రీశైలం...