Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
భోజ్శాల కట్టడంపై ఎఎస్ఐ సర్వే.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు
మధ్యయుగ కాలం నాటి భోజ్శాల సముదాయంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ 11వ శతాబ్ధపు కట్టడం...
మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
మధ్యప్రదేశ్ భోపాల్లోని రాష్ట్ర సచివాలయ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో సచివాలయం పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు...
మధ్యప్రదేశ్లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్లోని ధోల్పూర్...
మధ్యప్రదేశ్లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి
దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషన్గా మారింది : మధ్యప్రదేశ్ హైకోర్టు
భోపాల్ : క్రిమినల్ కేసులు నమోదైన వారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్తో పడగొట్టించడం పై మధ్య ప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధి విధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక...
మధ్యప్రదేశ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్లోని హర్దాలో మంగళవారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించి వరుసగా అనేకసార్లు పేలుళ్లు సంభవించగా సమీపంలో నివసిస్తున్న...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. (వీడియో వైరల్)
భోపాల్ : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు కుమ్ములాటకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్నాథ్ మద్దతుదారులు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. రాష్ట్ర పార్టీ...
మధ్యప్రదేశ్ పార్కులో మరో చిరుత మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుతపులి మరణించింది. 2022లో దేశంలో వీటిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ తరహా ఘటన ఇది పదవది. మరనించిన నమీబియా చిరుత పేరు...
మధ్యప్రదేశ్లో కేబినెట్ విస్తరణ..
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్లో కొత్తగా 28 మందిని చేర్చుకున్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం...
మధ్యప్రదేశ్కు కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జీతూ పట్వారీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా...
మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం
హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు...
మధ్యప్రదేశ్ సిఎం మోహన్ యాదవ్
భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు....
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను బిజెపి అధిష్టానం ప్రకటించింది. అసెంబ్లీ స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్, డిప్యూటీ సిఎంలుగా జగదీశ్ దేవ్డా, రాజేశ్ శుక్లాల పేర్లను బిజెపి అధిష్టానం ఖరారు...
మధ్యప్రదేశ్లో ఎస్సి, ఎస్టి స్థానాల్లో సత్తా చాటిన బిజెపి
మొత్తం 82 స్థానాలకు 50 చోట్ల విజయం
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఎస్టిలు, ఎస్సిలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ...
మధ్యప్రదేశ్లో భారతీయ ఆదివాసీ పార్టీకి తొలి విజయం
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రత్లాం జిల్లా సైలానా స్థానం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ తొలి విజయాన్ని సాధించ గలిగింది. ఈ పార్టీకి చెందిన కమలేశ్వర్ డోడియార్ తన సమీప...
మధ్యప్రదేశ్లో చౌహాన్ విజయం
న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్లో తిరిగి బిజెపికి అధికారం ఖాయం కావడంతో సిఎం పీఠంపై శివరాజ్ సింగ్ చౌహాన్కు ఢోకా లేకుండా పోయింది. అధికార వ్యతిరేక ఓటు ప్రభావాన్ని అధిగమించి శివరాజ్ సింగ్ పార్టీని తిరిగి...
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ..
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(230)
పార్టీలు
ఆధిక్యం
గెలుపు
బీజేపీ
00
163
కాంగ్రెస్25
00
66
బీఎస్పీ
00
00
ఇతరులు
00
01