Home Search
మధ్యప్రదేశ్ ఎన్నికలకు - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...
మధ్యప్రదేశ్ బిజెపి మూడో జాబితా..
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో బిజెపి అభ్యర్థుల జాబితా వెలువడింది. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలు గెలుస్తాం: రాహుల్
న్యూఢిల్లీ : రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 స్థానాలు సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహాలపై సోమవారం సమావేశం...
శివరాజ్ సింగ్పై రామాయణ్ పాత్రధారి పోటీ
శివరాజ్ సింగ్పై రామాయణ్ పాత్రధారి పోటీ
మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 144 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది....
రాజస్థాన్ బరిలో ఏడుగురు బిజెపి ఎంపిలు..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. రాజస్థాన్లో తొలి జాబితాను విడుదల చేయగా, మధ్యప్రదేశ్,...
96 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ షురూ
4వ విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ...
ఏప్రిల్ 26న 88 లోక్సభ స్థానాలలో పోలింగ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...
మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికల బరిలోకి దిగ్విజయ్ సింగ్
భోపాల్: కాంగ్రెస్ అధికారిక జాబితా ఇంకా వెలువడక ముందే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తాను రాజ్ గఢ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఆయన మూడ దశాబ్దాల...
ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది
కోల్కత: లోక్సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
కమలం కదనోత్సాహం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల...
మళ్ళీ ఏకమవుతారా?
ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ...
పలు రాష్ట్రాలకు బాధ్యులను నియమించిన బిజెపి
కేరళ ఇంచార్జీగా ప్రకాశ్ దేవకర్ , సత్యకుమార్ అండమాన్ నికోబార్కు
పశ్చిమ బెంగాల్కు మంగల్ పాండేను నియమించినట్లు ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు బిజెపి పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్లను నియమించింది....
మోడీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు: కెటిఆర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రా అని తిరుగుతుంటే... కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చోడో అని వదిలి వెళుతున్నాయని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్...
రాముడు నడయాడిన ప్రదేశాల అభివృద్ధి..
భోపాల్: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్...
సర్దు‘పాట్లు..
ఉత్కంఠభరితమైన సాధారణ ఎన్నికల ఘట్టానికి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమాయత్తమవుతున్నది. దశాబ్దం క్రితం వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని వెళుతున్న ‘ఇండియా’ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకొని నిలదొక్కుకోడం...
ఉత్తరాది చేతిలో దేశ భవిత!
సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...
దళిత నేత ప్రధాని కాగలరా?
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్సిపి తదితర...
సమరానికి సై
లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు ఖరారు
మోడీ ఇజాన్ని ఎండగట్టాలి: సిడబ్ల్యూసి
న్యూఢిల్లీ : ఇక ఎటువంటి జాప్యం లేకుండా లోక్సభ ఎన్నికలకు సంసిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక...