Home Search
మన్మోహన్సింగ్ - search results
If you're not happy with the results, please do another search
ఎయిమ్స్ నుంచి మాజీప్రధాని మన్మోహన్సింగ్ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఆదివారం సాయంత్రం 520కి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 13న సింగ్ ఎయిమ్స్లో చేరారు. జ్వరం రావడంతో ఆయన ఎయిమ్స్లో చేరినట్టు వైద్యులు ఆ...
ఎయిమ్స్లో చేరిన మన్మోహన్సింగ్
మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్న కాంగ్రెస్వర్గాలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(89)ని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయణ్ని ఎయిమ్స్లో చేర్చినట్టు కాంగ్రెస్పార్టీ...
పీయూష్గోయల్తో మన్మోహన్సింగ్ భేటీ
న్యూఢిల్లీ: రాజ్యసభ నూతన నేత పీయూష్గోయల్తోనూ శరద్పవార్ భేటీ అయ్యారు. గోయల్తో భేటీ అయిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ మరో నేత ఆనంద్శర్మ కూడా ఉన్నారు. గత సమావేశాల వరకు...
మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు...
ఎన్నికల ఖర్చుపై కమిషన్ వేద్దామా?
మనతెలంగాణ /హైదరాబాద్ : ఎన్నికల్లో ఖర్చుపై కమిషన్ వేయడానికి సిద్ధమా అంటూ ప్రధాని మోడీకి సిఎం రేవంత్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో పెడుతున్న బిజెపి ఖర్చును మన కళ్లారా చూస్తున్నామని ఆయన...
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.9 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన సవాల్ విసిరారు....
నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే
మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య...
కాంగ్రెస్ సమరోత్సాహం
మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు హైదరాబాద్ నుంచే సమరశంఖా న్ని పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడలో ఏప్రిల్ మొదటి వారంలో...
ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద మృతి
చండీగఢ్ : పంజాబ్ లోని జలంధర్ జిల్లా అదంపూర్లోని గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. 59 ఏళ్ల మన్మోహన్సింగ్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతుండగా, ఆయన...
రెండుసార్లు రుణమాఫీ ఘనత మాదే
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిఆర్ఎస్కు మేనిఫె స్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో సమానమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అ న్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో...
ఢిల్లీ బానిసలకు ఆత్మగౌరవానికి పోటీ
నిజామాబాద్: ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. తెలంగాణ అభివృద్ధి ప్రధాత సిఎం కెసిఆర్ సంచలన నాయకుడు అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు....
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ: కవిత
నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...
‘పక్కా’ 90 సీట్లు.. హ్యాట్రిక్
టిఆర్ఎస్కు ఉన్న ప్రజాధారణకు
ప్రతిపక్షాల సర్వేలే నిదర్శనం రాష్ట్రం
పట్ల మోడీకి అంతులేని వివక్ష
గుజరాత్కు వరదలొస్తే భారీగా నిధులు
తెలంగాణకు పైసా విదల్చని కేంద్రం
బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్
అంటే మోడీ, ఇడీ...
సంఘ్ పరివార్ స్వరం మారిందా!?
ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతిసమస్యకు...
మోడీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్రమోడీపైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు....
వివిఐపిల భద్రతా విధుల్లోకి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలు
మొదట అమిత్షా, సోనియా, ప్రియాంకగాంధీలకు..
న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగరీ కింద రక్షణ పొందుతున్న విఐపిల భద్రతా సిబ్బందిలోకి మొదటిసారి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలను చేర్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా,...
జీకాట్కు మన్మోహన్ సింగ్ అభినందనలు
హైదరాబాద్: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గ్రామాలు స్వయం సమృద్ధ్ధి సాధించేలా కృషిచేస్తున్న 150 మందిని మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా సత్కరించడం ముదావహమని మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్ధికవేత్త, భారత దేశ ఆర్ధిక సంస్కరణల...
‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!
పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......