Home Search
మరణానంతరం - search results
If you're not happy with the results, please do another search
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...
ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా అఖిలేశ్ యాదవ్ కూతురు అదితీ
మైన్ పురీ నుంచి పోటీ చేస్తున్న అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్
తల్లికి మద్దతుగా ప్రచారం చేస్తున్న కూతురు అదితీ యాదవ్
మైన్ పరీ(యూపీ): దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన...
ఆరోసారి మళ్లీ అక్కడి నుంచే.. నవీన్ పట్నాయక్ రికార్డు తిరగ రాస్తారా?
భువనేశ్వర్: అపజయమెరుగని నాయకుడిగా కొనసాగుతున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా ఆరువసారి హిన్జిలి అసెంబ్లీ స్థానం నుంచి బిజూ జనతా దళ్(బిజెడి) అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిక్కిం be/w...
అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి...
భారత రత్న అవార్డీలు మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం
రైతులు, అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వ అంకితభావం
హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంస
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, రెండు...
భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ
పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ
న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిఏ నరేశ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని...
చరణ్ సింగ్కు భారత రత్న
కర్షకులకు ‘అన్యాయం’
కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్
రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు
అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్...
పివికి రత్న కిరీటం
భారత తొమ్మిదవ ప్రధాని, దేశ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గమనంలో కీలకమైన మలుపులు, మార్పుల వెనుక గల విశేష హస్తం, మేధావి, తెలంగాణ తల్లి ప్రియ పుత్రుడు పివి నరసింహారావుకు మరణానంతర భారత...
ఈ ఏడాది ఐదుగురికి భారత రత్న..
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలన్న నిర్ణయంతో దేశంలో అత్యున్నత పౌర పురస్కార విజేతల...
జననాయక్
‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...
1,132 మంది పోలీసులకు పతకాలు
1,132 మంది పోలీసు పతకాలు
ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు
20మంది తెలంగాణ వారికి అవార్డులు
అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్లకు గౌరవం
న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన...
కర్పూరి ఠాకూర్కు భారతరత్న
జన నాయకుడికి దక్కిన అత్యున్నత పురస్కారం
మరణానంతరం ప్రకటించిన కేంద్రం
శత జయంతి కానుకగా అందిన గౌరవం
ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత...
19 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి బాల పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మందిని ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు....
కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ కన్నుమూత
దుబాయ్ : కువైట్ పాలక ఎమిర్ , 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్అహ్మద్ అల్ జాబల్ అల్ సబా కన్నుమూశారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా శనివారం వెల్లడించింది. నవాఫ్ మృతి...
థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం
అన్న దానం ఆకలిని తీర్చగలిగితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఒక పురుషుడు విద్యావంతుడైతే అభివృద్ధి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే...
ఆ రూ.25,000 కోట్లు ఎలా మాయమయ్యాయి?
సహారా ఇన్వెస్టర్లకు రూ.25,000 కోట్ల చెల్లింపులు ఎలా?
సుబ్రతా రాయ్ మృతితో చర్చనీయాంశంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల సొమ్ము
సెబీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్...
అస్సాం ఉద్యోగులకు కొత్త నిబంధన
గువాహటి: అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి బతికుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి...
ఇరాన్ మహిళ మాసా అమినికి ఈయూ అరుదైన అవార్డు
స్ట్రాస్బర్గ్: హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టయి, పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య(ఈయు)...