Thursday, March 28, 2024
Home Search

మావోయిస్టులు - search results

If you're not happy with the results, please do another search
Huge Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
Clashes in Bijapur district: Three Maoists killed

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
Two Maoists were killed in the exchange of fire

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్...

ఛత్తీస్‌ఘడ్‌ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ...

జార్ఖండ్‌లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు

చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్‌కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...

ఇద్దరు మావోయిస్టులు హతం..

మేదినీనగర్ (ఝార్ఖండ్ ): ఝార్ఖండ్ పాలము జిల్లాలో నిషేధిత ఝార్ఖండ్ జనముక్తి పరిషద్ కి చెందిన రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అంతర్గత పోరులో కాల్పులకు ఇద్దరు హతమయ్యారని పోలీస్‌లు శనివారం వెల్లడించారు....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన మావోయిస్టులు..

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ...

గిరిజన నాయకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

ఫుల్బాని (ఒడిశా): ఒడిశా లోని కాంధమాల్ జిల్లా సౌలిపడ గ్రామంలో బుధవారం రాత్రి సుబల్ కన్హార్ అనే గిరిజన నాయకుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు మాజీ సర్పంచ్. బుధవారం రాత్రి పది...
Three Maoists encounter in Kalahandi Odisha

ఒడిశా కలహండిలో ముగ్గురు మావోయిస్టులు హతం

భవానీపట్న (ఒడిశా): ఒడిశా కలహండి జిల్లా అడవుల్లో మంగళవారం పోలీస్‌లకు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ ఒకరు గాయపడ్డారు. టపరెంగ్ లుడెన్‌గఢ్ రిజర్వు...

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

కొత్తగూడెం క్రైమ్‌ః తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్షంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు...
Maoists killed two villagers

ఇద్దరు గ్రామస్థులను హత్య చేసిన మావోయిస్టులు

నారాయణ్‌పూర్ /సుక్మా : చత్తీస్‌గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ డివిజన్‌లో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు హత్య చేశారని అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల్లో ఒకరు మాజీ ఉపసర్పంచ్....
BJP leader killed by Naxals

బిజెపి నేతను నరికి చంపిన మావోయిస్టులు!

బీజాపూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఉన్న ఉసూర్ బ్లాక్ బిజెపి ప్రెసిడెంట్ నీలకంఠ్ కక్కెమ్‌ను మావోయిస్టులు అతడి కుటుంబ సభ్యుల ఎదుటే నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. ‘సిపిఎంకు చెందిన మావోయిస్టులు గొడ్డళ్లు, ఇతర ఆయుధాలతో...
Police defused landmine planted by Maoists

మావోయిస్టులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

మన తెలంగాణ/చర్ల: మావోయిస్టులు అమర్చిన మందుతపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సిఐ అశోక్ వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల పోలీసులు, స్పెషల్‌పార్టీ సిబ్బంది కలిసి...
Maoists who committed brutal murder

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో దారుణ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులు

చత్తిస్ ఘడ్ : పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన చత్తిస్ ఘడ్ జిల్లాలోని దంతెవాడలో చోటుచేసుకుంది. హత్య అనంతరం యువకుడి మృతదేహాన్ని మాలేవాహి...

జవాన్‌ను హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు బోదరాస్ గ్రామానికి చెందిన జవానును హత్య చేశారు. ఓ జాతరకు హాజరైన జవాన్ ను ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాం వద్ద కరపత్రాలు వదిలి వెళ్ళారు....
Maoists detonate landmines in Gaya district

గయా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు…

బిహార్‌: గయా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సిఆర్పీఎఫ్‌ ఆఫీసర్‌ సహా ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...
2 Maoists killed in Encounter in Chhattisgarh border

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
Maoists set fire to 27 vehicles in Jharkhand

జార్ఖండ్‌లో 27 వాహనాల్ని తగులబెట్టిన మావోయిస్టులు

  గుమ్లా: జార్ఖండ్‌లో అనుమానిత మావోయిస్టులు 27 వాహనాల్ని తగులబెట్టారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాక్సైట్ గనికి సమీపంలోని షెడ్‌లో ఉన్న వాహనాలను తీవ్రవాదుల బృందం తగులబెట్టిందని తెలిపారు. వాటిలో...
Police combing targeted top Maoist leaders

నక్సల్ జంటను హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఘటన బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నక్సల్ జంటను, మరో వ్యక్తిని మవోయిస్టులు వేర్వేరు సంఘటనల్లో చంపివేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగలూర్ పోలీసు...
Six Maoists killed in encounter

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం

మృతుల్లో నలుగురు మహిళా నక్సల్స్ చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కాల్పులు తప్పించుకున్న పలువురు కీలక నేతలు? n మృతుల్లో నలుగురు మహిళలు n ఛత్తీస్‌గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని...

Latest News